ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర సర్కార్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నది. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లోనూ నిరాశను మిగిల్చిన కేంద్రం.. ‘పని’కిరాని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్తుండగా, అదే కేంద్రంలో క్యాబినెట్ మంత్రి మరో లెక్క చెప్తున్నారు. మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను తాము చెప్పిందే నిజమని నమ్మించేందుకు విఫలయత్నం చేస�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పర్యటన చప్పగా సాగింది. వరదతో తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామంలో ఆదివారం కిషన్రెడ్డి పర్యటించారు. రెండు వాడల్లోన�
Minister Talasani | డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) మండిపడ్డారు. గురువారం ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో మీ�
బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నపుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తనకేమీ పట్టనట్టు వ్యవహరించారు. ఆయన స్థానంలో తననే నియమిస్తారనీ ఊహించి ఉంటే బండి వ్యతిరేక శిబిరానికి మద్దతు ఇ
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. తెలంగాణ హక్కు. విభజన చట్టం ప్రకారం ఈ ఉక్కు ఫ్యాక్టరీని కట్టాల్సింది కేంద్రమే. కానీ, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాలుక మతడేశారు. రాష్ట్రమే కట్టుకోవాలంటూ వింత వాదనకు దిగారు.
ఏ ప్రాజక్టు చేపట్టాలన్నా అందులో అత్యంత కీలకం భూ సేకరణ. ఇది ఎంతో సంక్లిష్టమైనదే కాకుండా భారీ వ్యయప్రయాసలతో కూడుకున్నది. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను మంజూరు చేసిన కేంద్రం భూ సేకరణ భారాన్ని రాష్�
బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట ఒకాయన. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యవహారం కూడా ఇట్లాగే ఉన్నది. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో చెప్తానంటూ మీడియా సమావేశం పెట్టిన ఆయన లేనిగొప్పలు చ�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కోసం రాష్ట్రపతి శుక్రవారం హైదరాబాద్కు విచ్చేశారు.
రుణాలు ఇవ్వడం కూడా రైతులకు సాయం చేసినట్టేనా? అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో స్రిఫ్టు రాసిస్తే.. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పా టు చే
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను రాష్ట్ర బీజేపీ అవమానించింది. కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు దూరం పెట్టింది. రాష్ట్ర బీజేపీ డైరెక్షన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డ�
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం ప్రకటించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, తెలంగాణ అభివృద్ధిలో �
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)ను ప్రవేశ పెట్టింది. దేశంలో నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. దానికోసం ప్రాజెక్టు�