ఏ ప్రాజక్టు చేపట్టాలన్నా అందులో అత్యంత కీలకం భూ సేకరణ. ఇది ఎంతో సంక్లిష్టమైనదే కాకుండా భారీ వ్యయప్రయాసలతో కూడుకున్నది. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను మంజూరు చేసిన కేంద్రం భూ సేకరణ భారాన్ని రాష్�
బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట ఒకాయన. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యవహారం కూడా ఇట్లాగే ఉన్నది. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో చెప్తానంటూ మీడియా సమావేశం పెట్టిన ఆయన లేనిగొప్పలు చ�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కోసం రాష్ట్రపతి శుక్రవారం హైదరాబాద్కు విచ్చేశారు.
రుణాలు ఇవ్వడం కూడా రైతులకు సాయం చేసినట్టేనా? అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో స్రిఫ్టు రాసిస్తే.. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పా టు చే
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను రాష్ట్ర బీజేపీ అవమానించింది. కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు దూరం పెట్టింది. రాష్ట్ర బీజేపీ డైరెక్షన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డ�
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం ప్రకటించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, తెలంగాణ అభివృద్ధిలో �
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)ను ప్రవేశ పెట్టింది. దేశంలో నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. దానికోసం ప్రాజెక్టు�
సంవత్సరానికి రూ.72 వేల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రశ్నించారు. ఆయన పర్యాటక శాఖ బడ్జెట్ నుంచి రూ.10వేల కోట
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో బోగీలను 8 నుంచి 16కు పెంచేందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంగీకరించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
అడవుల విస్తరణలో తెలంగాణ యావత్తు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని, వన్యప్రాణుల సంరక్షణలోనూ మొదటి స్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బీ వినోద్కుమార్ పేరొ�
మోదీ ప్రధాని అయిన తర్వాత రాష్ర్టానికి ఏం చేశారో చెప్పి వస్తే బాగుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఒక్క రైలును దేశమంతా తిప్పుతారా? ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
Local Train | యాదాద్రి వరకు విస్తరించనున్న లోక్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి కిషన్రెడ్డికి సోమవారం లే
వేయి స్తంభాల గుడిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడార�
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి నిధులు తేకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అసమర్థుడిగా మిగిలిపోతున్నాడని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం కిషన్రెడ్డికి పెద్ది బహిరంగ �