సంవత్సరానికి రూ.72 వేల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రశ్నించారు. ఆయన పర్యాటక శాఖ బడ్జెట్ నుంచి రూ.10వేల కోట
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో బోగీలను 8 నుంచి 16కు పెంచేందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంగీకరించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
అడవుల విస్తరణలో తెలంగాణ యావత్తు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని, వన్యప్రాణుల సంరక్షణలోనూ మొదటి స్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బీ వినోద్కుమార్ పేరొ�
మోదీ ప్రధాని అయిన తర్వాత రాష్ర్టానికి ఏం చేశారో చెప్పి వస్తే బాగుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఒక్క రైలును దేశమంతా తిప్పుతారా? ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
Local Train | యాదాద్రి వరకు విస్తరించనున్న లోక్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి కిషన్రెడ్డికి సోమవారం లే
వేయి స్తంభాల గుడిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడార�
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి నిధులు తేకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అసమర్థుడిగా మిగిలిపోతున్నాడని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం కిషన్రెడ్డికి పెద్ది బహిరంగ �
ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ ఏం చేసిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. నేను అడిగే నాలుగు ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి... బీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి ఎక్
బోయిన్పల్లిలో టీపీసీసీ నిర్వహించిన శిక్షణా తరగతులకు పార్టీ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. అది పార్టీ కార్యక్రమం, తప్పకుండా హాజరుకావాల్సిందేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ఫోన్ చేస
గ్రామ పంచాయతీల్లో కేంద్ర, రాష్ర్టాల నిధులు, ఉపాధి పనుల నిధుల మళ్లింపు వంటి అంశాలపై నిజాల నిగ్గు తేల్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖల అధికారులతో హైదరాబాద్లో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చ�