వేయి స్తంభాల గుడిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడార�
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి నిధులు తేకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అసమర్థుడిగా మిగిలిపోతున్నాడని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం కిషన్రెడ్డికి పెద్ది బహిరంగ �
ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ ఏం చేసిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. నేను అడిగే నాలుగు ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి... బీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి ఎక్
బోయిన్పల్లిలో టీపీసీసీ నిర్వహించిన శిక్షణా తరగతులకు పార్టీ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. అది పార్టీ కార్యక్రమం, తప్పకుండా హాజరుకావాల్సిందేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ఫోన్ చేస
గ్రామ పంచాయతీల్లో కేంద్ర, రాష్ర్టాల నిధులు, ఉపాధి పనుల నిధుల మళ్లింపు వంటి అంశాలపై నిజాల నిగ్గు తేల్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖల అధికారులతో హైదరాబాద్లో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చ�
కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరో అబద్ధాన్ని వల్లెవేశారు. కేంద్రం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్-ఆయిల్పాం(ఎన్ఎంఈవో-ఓపీ) కింద రెండేండ్లలో దేశవ్యాప్తంగా రూ.160 కోట్లు ఖర్చు చేస్తే, కిషన్రెడ్డ�
మోదీ పన్నాగానికి బెదరబోనని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన నేపథ్యంలో.. ఆమెకు అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతున్నది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాజాగా మరో పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటంతోపాటు ఆయన అనుచరుడిగా ఉన్న నందకుమార్ మాదిరిగానే అం బర్పేటకు చెందిన పోగులకొం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో గుడ్డి దర్బార్ కొనసాగుతున్నది. ప్రజల సమస్యల్ని పరిష్కరించకపోగా, శాశ్వతంగా వారిని నిత్య నరకంలోకి నెట్టేందుకు బోర్డు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని నెలకొల్పుతామని కిషన్రెడ్డి ప్రకటించారు. కానీ యథారీతిగా ఆయన గుజరాతీ బాసులు దాన్ని తమ రాష్ర్టానికి తరలించుకుపోయారు.