కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరో అబద్ధాన్ని వల్లెవేశారు. కేంద్రం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్-ఆయిల్పాం(ఎన్ఎంఈవో-ఓపీ) కింద రెండేండ్లలో దేశవ్యాప్తంగా రూ.160 కోట్లు ఖర్చు చేస్తే, కిషన్రెడ్డ�
మోదీ పన్నాగానికి బెదరబోనని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన నేపథ్యంలో.. ఆమెకు అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతున్నది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాజాగా మరో పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటంతోపాటు ఆయన అనుచరుడిగా ఉన్న నందకుమార్ మాదిరిగానే అం బర్పేటకు చెందిన పోగులకొం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో గుడ్డి దర్బార్ కొనసాగుతున్నది. ప్రజల సమస్యల్ని పరిష్కరించకపోగా, శాశ్వతంగా వారిని నిత్య నరకంలోకి నెట్టేందుకు బోర్డు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని నెలకొల్పుతామని కిషన్రెడ్డి ప్రకటించారు. కానీ యథారీతిగా ఆయన గుజరాతీ బాసులు దాన్ని తమ రాష్ర్టానికి తరలించుకుపోయారు.
హైదరాబాద్ నగరంలో వరదల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీ పనులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Minister KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు కేటాయించామని కిషన్ రెడ్డి చ�
Minister Kishan Reddy | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిష్టి బొమ్మల దగ్ధం చేశారు.
హైదరాబాద్ : ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని నిప్పుల�