నేడు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రచార రథాలకు పూజలు హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఈ నెల 20 నుంచి బీజేపీ బస్సు యాత్రలను ప్రారంభించనున్నది. ఈ నేపథ్యంలో సోమవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచార రథాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.