కేంద్రమంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు సాయి భగీరథ్కు మంచి బుద్ధి ఇవ్వాలని బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రార్థించారు. ఈ మేరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
వైకుంఠ(ముక్కోటి) ఏకాదశిని పురస్కరించుకుని గోషామహల్, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని పలు ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వ హించారు. పాతనగరంలోని వైష్ణవ దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్త
చార్మినార్ : భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో దీపావళి వేడుకల సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ చేసినట్లు ఆలయ ట్రస్టీ శశికళ తెలిపారు. బుధవారం తెల్లవారు జాము నుండి శుక్రవారం రాత్రి వరకు అమ్మవారి ఆ�