మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి రోజే బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఇండ్లను కూల్చివేయడం దారుణమని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్లో పోస్టు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహిం�
చక్కెర వ్యాధి ఉన్నవారు దానిని నియంత్రణలో ఉంచుకోకుంటే నెమ్మదిగా గుండె, రక్తనాళాల సమస్యలు, కిడ్నీ, కండ్లు, నరాలు, పాదాలు, చిగుళ్లు, చర్మ సమస్యలతో పాటు హియరింగ్ లాస్, డిప్రెషన్, ఆల్జీమర్స్ వంటి ప్రమాదాలక�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో గురువారం నిర్వహించిన గ్రామ సభలలో తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి, అన్నారం, గొట్టిపర్తి, బండ రామారం, సంగెం గ్రామాల ప్రజలు అలాగే బీఆర్ఎస్ పార్టీ కా�
ఆరు గ్యారెంటీలకు ఘోరీ కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ను దూషించడమే పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి మాట్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడవ బడ్జెట్ ఆరు గ్యారెంటీలకు మంగళం పాడింది.. ప్రజా సంక్షేమానికి తిలోదకాలిచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు బడ్జెట్లో కొత పెట్టింది, కీలక రంగాలకు కే�
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రజలను ఘోరంగా వంచించిందని మండిపడ్డారు. వేల్ప�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీకీ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్య�
ప్ర భుత్వాలు రూపొందించే బడ్జెట్లో స్వప్రయోజనా ల కోసం కాకుండా ప్రజ ల సమష్టి ప్రయోజనాలను కాపాడేలా కేటాయింపులు ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ధోకా ఇచ్చింది. మ్యానిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీసిన వారిని వేధింపులకు గురిచేస్తున్నది. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నది. �
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్బండవర్గాలను నిండా ముంచిందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడంపై మండిపడ్డారు. �
ప్రజల ఆలోచనలు మారుతుండటంతో కొంతకాలంగా వారి నోటి నుంచి ఒక ప్రశ్న వినవస్తున్నది. ఏదైనా విషయం తెలుసుకునేందుకు ప్రశ్న వేయడం వేరు, ధిక్కారపూర్వకంగా ప్రశ్న వేయడం వేరు. ఈ ప్రశ్న ధిక్కారపూర్వకమైనది. అది ‘తన జేబ�