ప్ర భుత్వాలు రూపొందించే బడ్జెట్లో స్వప్రయోజనా ల కోసం కాకుండా ప్రజ ల సమష్టి ప్రయోజనాలను కాపాడేలా కేటాయింపులు ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ధోకా ఇచ్చింది. మ్యానిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీసిన వారిని వేధింపులకు గురిచేస్తున్నది. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నది. �
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్బండవర్గాలను నిండా ముంచిందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడంపై మండిపడ్డారు. �
ప్రజల ఆలోచనలు మారుతుండటంతో కొంతకాలంగా వారి నోటి నుంచి ఒక ప్రశ్న వినవస్తున్నది. ఏదైనా విషయం తెలుసుకునేందుకు ప్రశ్న వేయడం వేరు, ధిక్కారపూర్వకంగా ప్రశ్న వేయడం వేరు. ఈ ప్రశ్న ధిక్కారపూర్వకమైనది. అది ‘తన జేబ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలని మోసం చేస్తుందని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Private Bill Notice | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీ ఎమ్మెల్యేలు అందజేశారు
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఇంకా ఎంత సమయం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్పై కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమ
రాష్ట్రంలో ప్రజాపాలనను గాలికి వదిలేసి కమీషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి కకుర్తి పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2026లో మైనార్టీలకు పూర్తిగా మొండిచేయి చూపిందని పలువురు మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేస�
‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెన్ను కచ్చితంగా సవరించాలి. విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలి. వ్యవసాయం, సంక్షేమం వంటి ప్రాధాన్య రంగాలకూ భారీగా నిధులు పెంచాలి. లేదంటే రాష్ట్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా విస్మరించిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టివిక్�
రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ఊసేలేదని, ఇది అన్ని వర్గాలను నిరాశ పరిచిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బడ్జెట్పై మీడియాతో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టి ఇప్పటికీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు కొత్త పేర్లు పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలును గాలికి వదిలి ప్రజలను మరోసారి మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే డాక
ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎదురుచూస్తున్న 70 లక్షల మంది రైతులు, 22 లక్షల మంది కౌలు రైతులు, కోటి మంది అక్కా చెల్లెళ్లు, లక్షలాది మంది విద్యార్థులు, అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇలా అన్ని వర్గాల తరఫున వచ్చే శుక్రవారం �
KTR | మొన్న రేవంత్ రెడ్డి ట్రాఫిక్ చలాన్లు నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ చేసుకుంటాము అని చెప్పినట్లు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత వస్తే మీకు రావాల్సిన హామీలకు సంబంధించిన అన్ని డబ్బులు నేరుగా ప్రభుత్వం నుండి �