ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో భరోసా దక్కలేదు. ఆశించిన స్థాయిలో నిధులు దక్కలేదు. కొన్నింటి అమలు ఊసే లేకపోగా, మరికొన్నింటికి అరకొరగా నిధులు కేటాయించారు. కాంగ్రెస్ ప్రకటించ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని, 13 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలుచేసి చూపిస్తే ఇప్పటికీ తాను రాజీనామా సవాల్కు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి టీ హరీశ
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దీనిలో రూ. 500కే సబ్సిడీ గ్యాస్ను తీసుకొచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక మోసం చేయాలని చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన పేరిట ఆరు గ్యారెంటీల దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించింది. ఆగమేఘాల మీద ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయడానికి రెండు నెలల గడువే మిగిలింది. రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లకుపైగా నిధులు అవసరమన�
కాంగ్రెస్ అధికారం చేపట్టి ఆరు నెలలు దాటినా అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అందలేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా సర్కారు అమల్లోకి తెచ్చిన రెండు పథకాలు వర్తించలేదు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా మరిచిందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శి�
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ స్కీంలను సమగ్రంగా అమలు చేయాలని, అమరుల కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని పలువురు తెలంగాణ ఉద్యమకారులు డి మాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా పేదలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. కేవలం ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రస్తావించడం మినహా మిగతా వాటి ఊసేత్తడం లేదు.
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నదని, వాటిని అమలు చేయడం చేతగాకే స్థానిక సంస్థల ఎన్నికలను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజలకు మంచి పాలనను అం దించడంలో సీఎం రేవంత్రెడ్డి అట్టర్ఫ్లాప్ అయ్యారని, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేశారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేయకుండా ప్రజలను మోసగించింది. కొత్త పథకాలు అమలుకాకపోగా.. ఉన్న పథకాలు ప్రజలకు అందకుండా పోతున్నాయి. గ్యారెంటీలకే దిక్కు లేదు. కొత్తగా ఇచ్చే
పదేండ్లలో కేసీఆర్ 50 ఏండ్ల అభివృద్ధి చూపిస్తే..ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని ఐదేండ్లు వెనక్కి తీసుకుపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలన�