ఆరు గ్యారెంటీలపై ఉదయం 6 గంటలకే సంతకం చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసంపై ప్రజలు మేల్కొని నిలదీయాలని మాజీమంత్రి జోగు రామన్న డప్పుకొట్టి దండోరా వేస్తూ ప్రచారం చేశారు.
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని ఓ గ్రామస్తుడు నిలదీశాడు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవపల్లిలో
Rajender Reddy | గ్లోబల్ సదస్సు పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల మాదిరిగా కావొద్దని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రెండేండ్లు పూర్తవుతున్నదని, వచ్చే మూడేండ్లలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. నిజామాబాద్లో ఆదివారం పర్యటించ�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి పాతలంలో పడేసింది. ఎన్నికల ముందు అలవికాని హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అ
వాళ్లంతా రాష్ట్ర మంత్రులు.. బుగ్గ కార్లు.. చుట్టూ రక్షణగా పోలీసులు.. అదనంగా అనుచరుల బలం.. మరి ఇంతటి రాజకీయ బలవంతులు ఇప్పుడు సామాన్య ఓటరు ముందుకు పోవాలంటే జంకుతున్నారు. సాధారణంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగ
పరిపాలనలో కాంగ్రెస్ వైఫ ల్యం.. మరో వైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో హస్తం పార్టీ చతికిలపడగా.. గులాబీ పార్టీ పట్నం నరేందర్రెడ్డి వరుస పర్యటనలు.. సమావేశాలతో ఫుల్ జోష్లో దూసుకెళ్తున్నది. అధికారం కోసం ఆ
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజలను నిలువునా దగా చేసిందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. �
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ పార్టీ బాకీకార్డు అనే ఉద్యమకాగడాను వెలిగించింది. అది ఊరూవాడా చుట్టేస్తూ ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నది.
ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరి�
ఎన్నికల హామీలను అమలుచేసేదాకా ప్రభుత్వాన్ని వెంటాడుతామని, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చేశారు. 108 అంబులెన్స్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెం�
రాష్ట్రంలో దోఖాబాజీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తున్నదని, ఆ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తవడం ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో రచ్చబండ కాడ చర్చ జరగాలి. కాంగ్రెస్ పాలనపై, ఎన్నికల ముందు ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు చర్చ జరగాల్సిందే. ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవద్దంటే మన ఇండ్లల్లో,