ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లపై నిలదీస్తుంటే జీర్ణించుకోలేక బజారు భాష మాట్లాతున్న రేవంత్రెడ్డి.. బూతుల ముఖ్యమంత్రి అని మరోసారి అసెంబ్లీ సాక్షిగా రుజువు చేసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా.. సీఎం రేవంత్రెడ్డి తొలి సంతకం చేసిన ఆరు గ్యారెంటీల అమలుకే దిక్కులేకుండా పోయిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వి�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం దామరచర్ల మండల కార్యదర్శి వినోద్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమ�
Mukhara Womens | సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందంజలో ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామ మహిళలు మహిళా దినోత్సవం రోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Congress | ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగ�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 16నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఆరు గ్యారెంటీలు అమలే చేయడం లేదని బీఆర్ఎస్ నేత కురవ విజయ్కుమార్ ప్రశ్నించారు. సోమవారం రాహుల్గాంధీకి ఆయన రాసిన బహిరంగలేఖను విడుదల చేశా రు.
Revanth Reddy | ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులెత్తేశారు. పథకాలపై ఆశ పెట్టుకోవద్దని, సంక్షేమ శకం ముగిసిందని చెప్పారు. ప్రభుత్వం సాయం చేస్తుందని దళిత, గిరిజనులు ఎదురుచూడొద్దని కరాకండిగ�
కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీలపై కరీంనగర్ వేదికగా ఉద్యమిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఇస్�
అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని విస్మరించి, అరాచకాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని బోథ్ ఎమ్మెల్యే, నిర్మల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార
ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి నిలదీయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ ఎన్నికల ఇన్చ�