అబద్ధాల పునాదులపైనే రేవంత్రెడ్డి పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, నాలుగు వందల అబద్ధపు హామీలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలను అమలు చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు బుధవారం వినూ త్న నిరసన చేపట్టారు.
Bhupalapally | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని...ప్రజలకు విషయాన్ని వివరిస్తూ వారిని చైతన్యపర్చి కాంగ్రెస్ నేతలను నిలదీసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని నల్లగొ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా.. పేదలకిచ్చిన హామీలు నెరవేరడం లేదు. కేవలం ఆరు గ్యారెంటీల్లోని ఒకటి, రెండు పథకాల గురించి ప్రస్తావించడం మినహా మిగతా వాటి ఊసే లేదు. ముఖ్యం గా ఆసరా లబ్ధిదారులకు
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు అధికారం కోసం ఆరు గ్యారెంటీలు, 420 పచ్చి అబద్ధ్దాల హామీలు కోటలు దాటేలా ఇచ్చి సీటుపై కూర్చున్నాక ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నది.
ఈ సామెత కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. అధికార పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్, 500 రోజులు దాటినా అమలుచేయ�
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, పరిపాలనలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బీబీనగర్ పట్టణ కేంద్రంతోపాటు, మండలంలోని లక్ష్మీదేవ�
Congress Guarantee | ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆరు నెలలుగా లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ డబ్బులు జమకావడం లేదు. దీంతో రాష్ట్రవ్యా�
రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజక వర్గ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంట�