ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి అధికాంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆరోపించారు. బుధవారం పెంట్లవెల్లి మండల కేంద్రంలో బీ
అమలు కాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని పథకాల అమలులో అధికార పార్టీ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్�
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇంటింటి నుంచీ తరలిరావాలని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కదలాలని జడ్పీ మాజీ చైర్మన్ పుట్టమధూకర్ పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను నట్టేట ముంచారని, ఆరు గ్�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేలా చూడాలని కోరుతూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్�
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ప్రజలు భగ్గుమంటున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో శనివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జై బాపు.. జై భీమ్.
రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు, ప్రజలపై చిత్తశుద్ధి లేదని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. గుర్రంపోడ్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో �
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖమ్మం జిల్లా బోనకల్లు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా, ర్యాలీ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఎం నాయకు లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బోనకల్లు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ (BJP) నేత ముదిగొండ ఆంజనేయులు డిమాండ్ చేశారు. అధికారం కోసం చేయూత పథకం ద్వారా ప్రతినెల రూ.4 వేలు, మహాలక్ష్మి పథకంలో
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని బీజేపీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణుకుమార్ అన్నారు. గురువారం మునుగోడు మండల పరిధిలోని కల్వ�
ఆరు గ్యారెంటీలను అమలు చేయమని అడిగితే అరెస్టులు చేస్తరా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇంకా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని సీపీఎం పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని పార్టీ ఆధ్�
John Wesley | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలను మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు.
ఓవైపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తుంటే.. తమ బకాయిలు ఇవ్వాలంటూ ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతా�