గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని బీజేపీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణుకుమార్ అన్నారు. గురువారం మునుగోడు మండల పరిధిలోని కల్వ�
ఆరు గ్యారెంటీలను అమలు చేయమని అడిగితే అరెస్టులు చేస్తరా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇంకా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని సీపీఎం పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని పార్టీ ఆధ్�
John Wesley | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలను మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు.
ఓవైపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తుంటే.. తమ బకాయిలు ఇవ్వాలంటూ ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతా�
ఆరు గ్యారెంటీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. నిన్న(బుధవారం) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రస్తావనే కనిపించకపోవడంపై రైతులు, వృద్ధులు, మహిళలు, సబ్బండ వర్గా లు మండ�
‘రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు అప్పగిస్తం.. ఎట్లా పంచాల్నో మీరే చెప్పండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పైసా పైసా మొత్తం లెక్క అప్పజెప్త.
Amaragiri Village | కుగ్రామమైన అమరగిరిని సంక్షేమ పథకాలను 100% అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంచుకున్నారు. జనవరి 23న గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామంలోని ప్రజలందరికీ వారి అర్హత ఆధారంగా ప్రభుత్వం ప్రకటించిన ఆ�
Revanth Reddy | తెలంగాణ తెర్లయిపోవడం వెనుక అధికార కాంగ్రెస్ అవివేకం, పాలకుల అసమర్థతతోపాటు నమ్మించి చేసిన మోసం దాగి ఉన్న ట్టు తాజాగా వెల్లడైంది. రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ, సామాజిక, ఆర్థిక సంక్షోభాలకు కాంగ్రెస్�
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ కావాలనే మోసం చేసిందా..? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ అధిష్ఠానానికి ముందే తెలుసా? తెలిసి కేవలం అధికారం కోసమే అడ్డగోలుగా హామీలు గుమ్మరిచ్చిందా? దీనిపై రాష్ట
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని తెలంగాణలో ప్రజలు గళమెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ఎన్నికల వేళ అధికారం కోసమే గ్యారంటీల హామీలు ఇచ్చామని, కాన
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ మహిళలు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు గురువ�
వంట గ్యాస్ సబ్సిడీ అందకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 13,39, 850 మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా.. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా తెల్లరేషన్ కార్డు కలిగిన 2,08,200 మందిని మహాలక్ష్మి పథకాని
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల మాటున ఎన్నో హామీలు ఇచ్చింది. 7వ గ్యారెంటీగా ప్రజాస్వామిక పాలనను అందిస్తామని ప్రజల హక్కులను కాపాడుతామని నమ్మబలికింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస�
CPI (ML) | ఇవాళ హైదరాబాద్లో జరగనున్న బహిరంగ సభ ర్యాలీలో పాల్గొనేందుకు ఖిలా వరంగల్ పడమరకోట నుంచి సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు.