అక్షరాల రూ.3.24,234 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం శానసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బడ్జెట్.. అంకెల గారడే తప్ప.. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా లేదన్న అభిప్రాయాలు �
ఆరూ గ్యారెంటీలు ఆవిరి జేసిన్రూ
అడ్డగోలు హామీలు గంగల కలిపిన్రూ
గాలి గాలి మాటలతో గత్తర లేపిన్రూ
రోతపుట్టే మాటలతో రోజులు గడిపిన్రూ
మోఖా జూస్తిరిదోఖా జేస్తిరి
కన్ను మూసి తెర్సే వరకు మొత్తం దోస్తిరీ
మాయజ�
KTR | ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పార్లమెంట్లో గగ్గోలుపెట్టే రాహుల్ గాంధీ, ఆయన నాయకత్వం తెలంగాణ సహా అధికారంలో ఉన్న రెండు, మూడు రాష్ర్టాల్లో అదే రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తున్నదా అనే ప్రశ్నలు తలెత్తుతున్�
ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లపై నిలదీస్తుంటే జీర్ణించుకోలేక బజారు భాష మాట్లాతున్న రేవంత్రెడ్డి.. బూతుల ముఖ్యమంత్రి అని మరోసారి అసెంబ్లీ సాక్షిగా రుజువు చేసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా.. సీఎం రేవంత్రెడ్డి తొలి సంతకం చేసిన ఆరు గ్యారెంటీల అమలుకే దిక్కులేకుండా పోయిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వి�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం దామరచర్ల మండల కార్యదర్శి వినోద్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమ�
Mukhara Womens | సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందంజలో ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామ మహిళలు మహిళా దినోత్సవం రోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Congress | ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగ�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 16నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఆరు గ్యారెంటీలు అమలే చేయడం లేదని బీఆర్ఎస్ నేత కురవ విజయ్కుమార్ ప్రశ్నించారు. సోమవారం రాహుల్గాంధీకి ఆయన రాసిన బహిరంగలేఖను విడుదల చేశా రు.