Sudarshan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను(Congress leaders) నిలదీయాలని నర్సంపేట మాజీ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy )పిలుపునిచ్చారు.
ఐరన్లెగ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పోయి కాంగ్రెస్కు గుండుసున్నా తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి కాంగ్రెస
ప్రజల ఓట్లను దక్కించుకునేందుకు ఎన్నో మాయమాటలు చెప్పారు. నోటికొచ్చిన 420 హామీలు గుప్పించారు. కానీ అధికారం చేజిక్కించుకుని 420 రోజులు దాటినా అతీగతీ లేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు. రైతన్నలకు రైతుభరోసాపై ఇచ
బూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా తల�
Khammam | ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలను (Six guarantees)ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ డిమాండ్ చేసింది.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. 400 రోజులు దాటినా ఎందుకు అమలు చేయడంలేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు.
Jagadish Reddy | కాంగ్రెస్ పాలనలో(Congress) ఏడాది గడిచినా హామీలు అమలుకాలేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy )అన్నారు.
Telangana | ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు తరమి తరిమి కొడుతున్నారు. అనర్హుల ఎంపిక, అధికారుల నిర్లక్ష్య, కాంగ్రెస్ నాయకుల దాడులతో గ్రామ సభలు కాస్తా యుద్ధక్షేత్రాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధ
ఒకవైపు నిరసనలు.. మరోవైపు నిలదీతలతో గ్రామసభలు జనాగ్రహానికి గురయ్యాయి. హామీల అమలులో విఫలమైన రేవంత్ సర్కారు తీరుపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. లబ్ధిదారుల ఎంపిక జాబితాల్లో అర్హుల పేర్లు గల్లంతు కావడంతో �
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి అమలు కానున్న పథకాలపై గ్రామ సభల్లో ఆరుగ్యారంటీల అమలుపై అధికారులను ప్రజ
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రకటించిన రైతుభరోసా పథకం సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసాలో భాగంగా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత మాట మా