ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని మెహిదీపట్నం సర్కిల్ విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అభయహస్త�
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని సావర్గాం గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే జాదవ్ అనిల్కుమార్ ప్రారంభించారు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామసభలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు తలెత్తుతున్న సమస్యలను నివృత్తి చే�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం దుమ్ముగూడెంలో ఏర్పా
Minister Ponnam | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల(Six guarantees)ను తప్పనిసరిగా ఆమలు చేస్తామని రవాణాశాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారెంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో జనాలు మీ సేవా, ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఆధార్ కీలకంగా మారింది. గతంలో ఎప్పుడో తీసుక�
‘దరఖాస్తు చాటున దోపిడీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దరఖాస్తుల కొరత అంశాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్య�
ప్రభుత్వ అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తూ.. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దూదిపాల రేఖ�
Minister Ponnam | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను(Six guarantees) అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) అన్నారు.
Harish Rao | శ్వేత పత్రాలు హామీల ఎగవేతల పత్రాలా? అనే అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీలో ఆదివారం చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందరో
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని అన్నారు.
ప్రజాపాలన (Prajapalana) సదస్సులు రెండు రోజులపాటు నిలిచిపోనున్నారు. ఆది, సోమవారాలు సెలవులు కావడంతో ఈ రెండు రోజులు అధికారులు అభయహస్తం (Abhaya Hastham) దరఖాస్తులు స్వీకరించరు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు జనం పోటెత్తుతున్నారు. మూడు రోజులుగా అభయహస్తంతో పాటు కొత్త రేషన్కార్డులు, ఇతర సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 9,92,234 దరఖాస్తులను అధికారులు స్వీకరించార
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టం చేయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శనివారం మారేడ్పల్లిలోని తన క్య�