ఆరు గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు!.. కానీ, ఆ ఒక్క దరఖాస్తుపై అరవై సందేహాలు!! ప్రజాపాలన కార్యక్రమంలో ఇస్తున్న దరఖాస్తులకు సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలున్నా.. ప్రభుత్వం వైపు నుంచి వాటిపై స్పష్టత, తగిన సమాధానం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లాలో గురువారం ప్రారంభించారు. జనవరి 6వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం.. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా షెడ్యూల్ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా �
ఆరు గ్యారెంటీల అమలు నుం చి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ గ్యారెంటీల అమలు నుం
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీదేవసేన, జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి పేర్కొన్నారు. అర్హులందరూ ఈ అవకాశాన్న
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం ఉదయం 8 గంటలకు చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో �
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు గ్యారెంటీల పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ షురూ అయ్యింది. గురువారం నుంచి ఆయా గ్రామాల్లో పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించారు.
ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో, చౌటకూరు మండలంలోని శివ�
దళారులు, పైరవీకారులకు చోటులేదని, అర్హులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గురువా రం బోయినపల్లి, బూర్గుపల్లి, కోరెం గ్రామా ల్లో ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా న
తెలంగాణ ప్రభు త్వం ఆరు గ్యారంటీల అమలుకు ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా అధికారులు సహాయ, స హకారాలు అందించాలని హుజూరాబాద్ ఎమ్మె ల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్క
ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం తొలిరోజు సందడిగా సాగింది. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అబ్దుల్లాపూర్మెట్లో నిర్వ హ
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును వాయిదా వేసేందుకే ప్రజాపాలన పేరిట దరఖాస్తుల పక్రియకు తెరలేపిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ తంతు నడిపిస్�
ప్రభుత్వం ప్రకటించిన ఆరుగ్యారెంటీ పథకాలను పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మానేపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై ఏ�
ప్రభుత్వం అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ప్రభు వీధిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రా�
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తు స్వీకరణ కోసం నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభం కానున్నది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించారు.