Council Chairman Gutha | పార్టీ అదేశిస్తే నల్లగొండ పార్లమెంట్ లేదా భువనగిరి పార్లమెంట్ నుంచి తన తనయుడు అమిత్ పోటీ చేస్తారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutha) అన్నారు. ఆదివారం నల్లగొండలోని తన నివాసంలో �
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎంతకష్టమైనా అమలుచేసి తీరుతామని, రాష్ట్ర ప్రజలకు రెండు, మూడ్రోజుల్లో మరో రెండు తీపి కబుర్లును అందించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల �
శ్వేతపత్రం విడుదల చేసింది ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టేందుకు కాదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసి, కష్టమైనా సరే నిస్సహాయులకు అండగా ఉం టామని తెలిపేంద�
ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయకుండా.. అప్పుల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది’ అని మాజీ ఎంపీ వినోద్కుమార�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు
అభివృద్ధిలో భాగస్వ
CM Revanth reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 21వ తేదీన కలెక్టర్ల(Collectors )తో కీలక సదస్సు(Conference) నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను (Six Guarantees) వెంటనే అమలుచేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పా�
Bhatti Vikramarka | తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka ) కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala)ను దర్శించుకున్నారు.
Minister Ponnam | : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను(Six guarantees) వంద రోజుల్లో ప్రారంభిస్తాం..ఇప్పటికే రెండింటిని ప్రారంభించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. సోమవారం ఆయన గజ్వే�
Damodara Raja Narasimha | ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. జోగిపేట బస్టాప్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాలక్ష్మి పథకా
ఆదాయ వనరుల అన్వేషణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. సచివాలయంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయ న సమావేశమయ్యారు.
ఎన్నికల వేళ ఊదరగొట్టిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కారు పక్కాగా అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం రాయికల్లో విలేకరులతో మాట్లాడారు.
MLA Sanjay | ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government )ఆరు గ్యారెంటీలను(six guarantees) అమలు చేసి చూపాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay) అన్నారు. గురువారం రాయికల్ పట్టణంలో ఎమ్మెల్యే