ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి, కంపెనీ వేధింపులతో నరకయాతన పడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్కు చెందిన ఎర్రోల్ల భరత్(28)ను స్వగ్రామానికి తీసుకొస్తానని కేటీఆర్ భరోసా కల్పించారు.
బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామశివారులో మద్దునూర్ కు చెందిన గొల్లపెల్లి జగ్గయ్యకు చెందిన ద్విచక్రవాహనం ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల రన్నింగ్లోనే మంటలు చెలరేగి నిప్పులు చిమ్ముతూ కాలిబుగ్గిపాలై�
జాతకంలో యోగం ఉంటే ఎవరు ఆపలేరని అవకాశం తన్నుకుంటూ వస్తుందని శృంగేరి శారదపీఠం ఆస్థాన పండితులు, ప్రవచకులు, డాక్టర్. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిలో జిల్లా చెక్ పోస్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల సిబ్బంది పోలీస్ అధికారులు బుధవారం త
ప్రతీ మనిషి గౌరవంగా జీవించేందుకు మానవ హక్కులు మూలాధారమని, అందరూ హక్కులు తెలుసుకొని ఇతరుల హక్కులను గౌరవించాలని సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జే శ్రీనివాసరావు అన్నారు.
Siricilla : గ్రామ పంచాయతీ ఎన్నికల భారీగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని జిల్లా టాస్క్ఫోర్స్, బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1,33,000ల విలువైన విలువై మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ ( టెక్స్ టైల్ పార్క్) లో సోమవారం ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి గడ్డం చందన కు చెందిన రెండు ఆటోలను ఎన్నికల అధికార�
Siricilla : అప్పులు చేస్తూ.. మద్యానికి బానిసైన ఒక వ్యక్తిని భార్య మందలించింది. ఏదైనా పని చూసుకోవాలని చెప్పగా.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతడు మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రజా సేవ చేయాలనే తపనతో, ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఓ అభ్యర్థి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. చింతల్ ఠాణా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది
ఇందిరా మహిళా శక్తి చీరలతో పాటు అన్ని రకాల క్లాత్ ఆర్డర్లు మ్యాక్స్ సంఘాలకు సమానంగా కేటాయించాలని జిల్లా పవర్ లూం మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిమ్మని ప్రకాష్ కోరారు. ఈ మేరకు చేనేత జౌళి శాఖ ఏడీని
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఆ ఇద్దరిని కలిపాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచి ఎన్నికలు చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నే�
గంబీరావుపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మద్దెల రాజనర్సు ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ గంభీరావుపేట పట్టణ అధ్యక్షుడు నుండి మొదలు కుని ఉమ
వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి రెండు సంవత్సరాలుగా ఆదరణ కరువైంది. రాష్ట్రంలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో ఉద్యమాలకు వేదికగా చెక్కపల్లి బస్టాండ్ నిల�
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్లో రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మానాల పీఎసీఎస్ డైరెక్టర్ బుర్ర శంకర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీల�
మహారాష్ట్రలోని భీవండి లో ఈనెల 29 నుంచి' నవకుండాత్మక రుద్ర సహిత చండీయాగం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ కు చెందిన శ్రీ సద్గురు బోడ భూమయ్య స్వామి ఆధ్వర్యం లో వైభవంగా నిర్వహించనున్నారు.