గత ప్రభుత్వ హయాంలో 24గంటల పాటు అత్యవసర వైద్య సేవలలో ముందు వరుసలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం పార్థీవ వాహనం అందుబాటులో లేక ఇబ్బందులు పడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద�
రుద్రంగి మండల ఎస్ఐగా బీ శ్రీనివాస్ శుక్రవారం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఇంచార్జ్ ఎస్ఐ మోతిరాం వేములవాడ టౌను బదిలీ కాగా వేములవాడ టౌన్ ప్రొబిషనరీ ఎస్ఐగా విధు�
ఇరాన్ పై అమెరికా దాడి విచారకరమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు. వేములవాడలో ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్నిఖండిస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు.
కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి పనులు చేయడం చేతగాకనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల ముందే ఉందన్నారు. సిరిసిల్లలోని ప
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంట య్య మృతి తీరని లోటు అని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. నాలుగు రోజుల క్రితం కుంటయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు తన వ్యవసాయ క్షేత్రంలో పని చేసేందుకు పనికి కుదిరిన మహారాష్ట్రకు చెందిన లచ్చన కట్టెల పిల్లలు సైతం తన తండ్రి వద్దకు రాగా బడీడు పిల్లలను బడిలో అడ్మిషన్ చేయించాలని అనుకున�
పదిహేనేండ్లుగా పని చేస్తున్న తమను ఎలాంటి బలమైన కారణం లేకుండా తొలగించడం అన్యాయమని ఇటీవల దుమాల ఈఎంఆర్ఎస్ నుంచి తొలగించిన సిబ్బంది పాఠశాల ముందు గడ్డిమందు డబ్బాతో నిరసన తెలిపారు.
ద, మద్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో మండల కేంద్రంలో నాటి ఐటీ పురపాలక శాఖ మంత్రి, ప్రస్తుత ఎంఎల్ఏ కేటీఆర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను సకల వసతులతో నిర్మింపజేశారు.
ఆపద ఉందంటే తానెప్పుడూ ముందుండే మంచి మనసున్న కేటీఆర్ మహేష్ కు అండగా నిలిచి ఆపద్బాంధవుడిగా నిలిచిడు. మహేష్ కు కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే స్పందించిన కేటీఆర్ దేశం వెలుపల ఉన్న మహేష్ కు అండగా నిలిచాడు. పొట�
ప్రజాపాలనలో నిరుపేదల అంత్యక్రియలు సైతం భారమవుతున్నది. సిరిసిల్లలో వీలినమైన గ్రామాలపై మున్సిపల్ అధికారుల తీరు, నిర్లక్ష్య ధోరణితో వీలీన గ్రామాల ప్రజలు చివరి మజిలీకి సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
దో తరగతి పాఠ్యాంశంగా ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్రను తీసివేడయం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. దీనికి నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని అంబ