సారంగాపూర్ మండలంలోని అతిపెద్ద గ్రామమైన రేచపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలని కోరుతు సోమవారం గ్రామ సర్పంచ్ బాస మహేష్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జిల్లా రీజనల్ మేనేజర్ కు వినతి పత్ర�
బోయినపల్లి మండలం అనంతపల్లి మాజీ ఎంపీటీసీ వంగపల్లి రాజిరెడ్డి తండ్రి వంగపల్లి కేశవరెడ్డి అనారోగ్యంతో శనివారం రేకుర్తిలో మృతి చెందాడు. కాగా ఆయన అంత్యక్రియలు సోమవారం స్వగ్రామం అనంతపల్లిలో నిర్వహించారు.
క్రీడలతో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని, క్రీడలు ఆడడం వల్ల శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తహసల్దార్ వహిదొద్దీన్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సో�
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ ముదిరి వివాదాలకు దారితీస్తోంది. సింగిల్ విండో డైరెక్టర్ గా పనిచేసిన తోటరాజు కాంగ్రెస్ పార్టీ నాలుగో వార్డ్ కౌన్సిలర్ టికెట్టును ఆశిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకే టి
తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను బదనాం చేసి శునకానందం పొందాల చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చేపుతారని ఏఎంసీ మాజీ చైర
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ �
తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలిముఖ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సీట్ నోటీలు ఇవ్వడంపై సారంగాపూర్, బీర్పూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాల్లో ఆదివారం నిరన కార్యక్రమాలను చేపట్టారు.
వేములవాడ పురపాలక సంఘంలో జరుగుతున్న ఎన్నికలలో భాగంగా అభ్యర్థులకు అవసరమయ్యే ఓటర్ జాబితా సమాచారాన్ని అధికారులు గేటు కే తగిలించారు. కార్యాలయంలోకి నామినేషన్ వేసే అభ్యర్థులు మినహా కూడా ఎవరికి కూడా అనుమతి లే
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయం నుండి కావలసిన ధ్రువ పత్రాలను తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ దీనిపై స్పష్టమైన ప్రచారం లేకపోవడంతో కార్యాల�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేతకార్మికులను యజమానులుగా చేసేందుకు రూ.377కోట్లతో ఏర్పాటు చేసిన 50 వర్కర్ టూ ఓనర్ షెడ్లను పంపిణీ చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని, కార్మికులకు రావాల్సిన యార�
పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు వేములవాడ పురపాలక సంఘం పరిధిలో మరోసారి తేటతెల్లమైంది. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఎన్నికల విజయసంకల్ప సమావేశాన్ని మంగళవారం న
సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామానికి చెందిన గుండోజ్ గంగారాజు మెదడు సంబంధిత వ్యాధితో బాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెల్గటూరు మండలంలోని కిషన్రావుపేట ప్రాథమికోన్నత పాఠశాల లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు షూ లను అదే గ్రామానికి చెందిన కాశెట్టి మనిషా అందజేశారు.