కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి పనులు చేయడం చేతగాకనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల ముందే ఉందన్నారు. సిరిసిల్లలోని ప
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంట య్య మృతి తీరని లోటు అని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. నాలుగు రోజుల క్రితం కుంటయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు తన వ్యవసాయ క్షేత్రంలో పని చేసేందుకు పనికి కుదిరిన మహారాష్ట్రకు చెందిన లచ్చన కట్టెల పిల్లలు సైతం తన తండ్రి వద్దకు రాగా బడీడు పిల్లలను బడిలో అడ్మిషన్ చేయించాలని అనుకున�
పదిహేనేండ్లుగా పని చేస్తున్న తమను ఎలాంటి బలమైన కారణం లేకుండా తొలగించడం అన్యాయమని ఇటీవల దుమాల ఈఎంఆర్ఎస్ నుంచి తొలగించిన సిబ్బంది పాఠశాల ముందు గడ్డిమందు డబ్బాతో నిరసన తెలిపారు.
ద, మద్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో మండల కేంద్రంలో నాటి ఐటీ పురపాలక శాఖ మంత్రి, ప్రస్తుత ఎంఎల్ఏ కేటీఆర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను సకల వసతులతో నిర్మింపజేశారు.
ఆపద ఉందంటే తానెప్పుడూ ముందుండే మంచి మనసున్న కేటీఆర్ మహేష్ కు అండగా నిలిచి ఆపద్బాంధవుడిగా నిలిచిడు. మహేష్ కు కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే స్పందించిన కేటీఆర్ దేశం వెలుపల ఉన్న మహేష్ కు అండగా నిలిచాడు. పొట�
ప్రజాపాలనలో నిరుపేదల అంత్యక్రియలు సైతం భారమవుతున్నది. సిరిసిల్లలో వీలినమైన గ్రామాలపై మున్సిపల్ అధికారుల తీరు, నిర్లక్ష్య ధోరణితో వీలీన గ్రామాల ప్రజలు చివరి మజిలీకి సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
దో తరగతి పాఠ్యాంశంగా ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్రను తీసివేడయం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. దీనికి నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని అంబ
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రణ చేస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యo చేస్తున్నదని బీఆర్ఎస్ విద్యా�
ద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గించాలని ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం సిరిసిల్ల బస�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ముందట హాజరుకాబోతుండగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది బుధవారం హైదరాబాద్ తరలి వెళ్లారు.
Online betting | బెట్టింగ్లో అప్పులు చేసి మోస పోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెలో జరిగింది.