రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలోని హనుమాజీపేట గ్రామంలో చిరుత పులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు వెంటన�
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో దోమలు ప్రజలను రోగాల పాలు చేస్తున్నాయని వేములవాడ పట్టణానికి చెందిన రేగుల రాజ్ కుమార్ సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి తొలిముక్కులు సమర్పించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. జనవరి 28 నుండి సమ్మక్క జాతర నిర్వహిస్తుండగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శ
గ్రామ అభివృద్ధికి కృషి చేసి, ప్రజల మన్ననలు పొందాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు(Sarpanches) బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య సూచించారు.
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 2023-24 సంవత్సరం గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల క్రితం మండలంలోని పెంబట్ల కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణం, గదుల మరమ్మతులు చేసినప్పటికీ ఇంతవరకు తమకు బిల�
రెండు దశాబ్దాలుగా వ్యవసాయ సహకారం సంఘాలకు ఎనలేని సేవలందించి, సహకార సంఘాలకు వన్నె తెచ్చిన కొండూరి రవీందర్ రావు సహకార సంఘాల లెజెండ్ అని తంగళ్లపల్లి మండల మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (అపెక్స్ బ్యాంక్) అధ్యక్షుడుగా పదవీ విరమణ చేసిన కొండూరి రవీందర్ రావును వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఘనంగా సన్మానించారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్వయంభూ శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానాన్ని శ్రీశ్రీ దేవానంద జీయర్ స్వామి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో
పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు. హుండీ ద్వారా రూ.95657 నగదు, మిశ్రమ వెండి, రాగి సమకూరినట్లు ఆయన �
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరిస్తున్న పెడచెవిన పెడుతున్న మీరు మరోసారి మోసానికి బలి కాక తప్పలేదు. విద్యుత్ ట్రాన్స్ కో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి ఏ�
సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో రాజన్న సన్నిధిలో మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. రాజన్న ఆలయం ముందు గల ప్రచార రథం వద్ద స్వామివారినీ దర్శించుకుని భీమేశ్వర ఆల�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ లో సర్పంచ్ గా పోటీ చేసిన పూర్మాని రాజశేఖర్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు పరిచారు. ఎన్నికల సమయంలో గ్రామంలో ఆడ పిల్ల పుట్టినా, వివాహం చేస�
సిరిసిల్ల నియోజక వర్గం లో నూతన సర్పంచ్ లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జ్ఞాపకలను అందజేశారు. ఈ మేరకు తంగళ్లపల్లి మండలం లో 16 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలి�