‘మహేష్ నాలుగు రోజులు ధైర్యంగా ఉండూ... మనోళ్లు సౌదిలో ఉన్నరు.. నీదగ్గరు వస్తరు.. నాలుగు రోజుల్లోనే మండెపల్లికీ తీసుకువస్తా’ అని సౌదిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానలో అచేతనలో ఉన్న మహేష్ కు బీఆర్ఎస్ వర్కిం�
వెంకటాపూర్,నారాయణపూర్ ఇసుక రీచ్ ల రద్దుపై మండల ప్రజలు, ట్రాక్టర్ యజమానులు మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి -కరీంనగర్ ప్రధాన రహదారి పై తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా శుక్రవారం రాస్తారోకో చేశారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో రైతులు గురువారం ఆందోళన ని�
అభం శుభం తెలియని ఆ చిన్నారికి తండ్రి చనిపోయాడు అన్న విషయం తెలియక ఆ చిన్నారి చేతులతో నాన్న ముఖంపై చేయి వేసి నాన్న.. లే.. నాన్న.. అన్న మూగ సైగలు అక్కడ ఉన్న వారిని సైతం కలిసి వేసిన సంఘటన తంగళ్ళపల్లి మండలం మండేపల�
పెళ్లి కావడం లేదని బెంగతో మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రొహిబిషన్ ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మహేష్(23) కు గత కొ
ర్పిన్ కార్మికుల పట్ల పాలిస్టర్ యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం వార్పిన్ కార్మికులు ధర్నా �
సన్న వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం, అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. ఓ వైపు సన్న వడ్ల కొనుగోళ్లలో అనేక మెలికలు పెడుతన్నారని, మరో వైపు కొనుగ�
సిరిసిల్లలో గత పదహారు నెలలుగా ఉపాది కరువై అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన నేత కార్మికుడు విఠల్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నామని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ ఆరోపిం�
కొనరావుపేట : మామిడిపల్లి, ఏనుగల్ గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. కొనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఏనుగల్ రోడ్డు పై రైతులు ఆదివారం నిరసన వ్యక్తంచేశారు.
Tangallapalli | సిరిసిల్ల రూరల్, మే 2: తంగళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు స్థానిక అవసరాల కోసం తంగళ్లపల్లి నుంచి గతం లో మాదిరిగా యథావిధిగా ఇసుకను సర ఫరా చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న ప్రభుత్వ�
Flexi photo controversy | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 26: సిరిసిల్ల నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీలో పొటోల వివాదం మరోసారి విమర్శలకు తావిస్తుంది. ఇటీవలే సిరిసిల్లలో అపరిల్ పార్కు ప్రారంభోత్సవంలో సిరిసిల్ల ఎమ�
Siricilla SES | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 24: సెస్ సంస్థతో ఎటువంటి సంబంధం లేని కొంత మంది వ్యక్తులు ఎన్పీడీసీఎల్ లో విలీనం చేయాలని కుట్రలు చేస్తున్నారని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.