వేములవాడలోని ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి నగదు దండుకుంటూ దోపిడీ పాల్పడుతున్నారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు పోతు అనిల్ కుమార్ ఆరోపించారు.
తమ గ్రామం నుంచి ఇసుక ట్రాక్టర్లు పోనివ్వకుండా చూడాలంటూ తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామపరిధిలోని చింతలపల్లి గ్రామస్తులు శనివారం గ్రామంలో ఆందోళన చేశారు. అనంతరం తంగళ్లపల్లి మండల కేంద్రానికి తరలివచ
మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో నాటు మందు వాడడం తో మృతి చెంది ఉంటుందని మృతురాలి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై లాఠీచార్జి చేసి వారిపైనే అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాట�
ల్యాండ్ సర్వే పంచానామా ధ్రువీకరణ పత్రానికి లంచం తీసుకుంటుండగా ఎల్లారెడ్డిపేట కు చెందిన సర్వేయర్ నాగరాజును ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Vemulawada | దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న ఆలయంలో శివుని వాహనం నందిని దేవుడిలా కొలుస్తూ మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ వేములవాడ రాజన్న ఆలయంలో ఉంది. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయ అధికారుల నిర్లక్ష�
జూన్ మాసంలో జిల్లా కేంద్రంలో సీపీఐ పార్టీ జిల్లా నాల్గవ మహాసభలను నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పిలుపునిచ్చారు. ఈమేరకు తంగళ్లపల్లి మండల కేంద్�
లక్ష్మీపూర్ శివారులోని రోడ్డు ఇరువైపులా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ హాయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇరువైపుల మొక్కలు నాటారు. హరితహారంలో గతంలో ఈ గ్రామాన్ని �
వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఆస్తి వివాదం తెరకెక్కింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసి భవనాన్ని నిర్మిస్తుండగా దానిని తప్పుడు తీర్మానాలతో ట్రస్ట్ గా మార్చడాన్ని వివాదానికి తెరలేపిం�
స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ షొటో లేకుండా అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న అధికారులను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కాంగ్రెస్ నేతలు ప్రత్యక్ష దాడులు చేస్తామని ప్రెస్ మీట్ లు పెట్టి బెదిరిస్తున్నారని
ప్రభుత్వం సన్న వడ్లకు అందించే బొనస్ దేవుడెరుగు కానీ సెంటర్లో ఉన్న వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కోనుగోలు చేయక పోతే పురుగుల మందే శరణ్యం అంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిం
సిరిసిల్లలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వార్సికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండు