స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ షొటో లేకుండా అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న అధికారులను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కాంగ్రెస్ నేతలు ప్రత్యక్ష దాడులు చేస్తామని ప్రెస్ మీట్ లు పెట్టి బెదిరిస్తున్నారని
ప్రభుత్వం సన్న వడ్లకు అందించే బొనస్ దేవుడెరుగు కానీ సెంటర్లో ఉన్న వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కోనుగోలు చేయక పోతే పురుగుల మందే శరణ్యం అంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిం
సిరిసిల్లలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వార్సికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండు
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకే కేసీఆర్ ను బదనాం చేసే దిశగా కుట్రలు చేస్తున్నారని నాఫాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఏడాదిన్నర కాలం గడవకముందే అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ అన్నారు.
అనారోగ్యం కారణంగా గొల్లపల్లికి చెందిన ముద్ర కూల అంజని (19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. అంజలి గత కొంతకాలంగా మూర్చ సంబంధిత వ్యాధితో బాధపడుతుంద�
మహిళల సమస్యల పరిష్కారానికి సఖీ సెంటర్లు పనిచేస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతి రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ ను ఆమె మంగళవారం సందర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ రైతులను ఉసురు పోసుకుంటున్నదని, రైతులు గోస పడుతుంటే మరో వైపు రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో మునిగి తేలుతున్నాడని కేటీఆర్ సేనా తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ ఆగ్రహం వ్య�
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ�
కథలాపూర్ మండలం చింతకుంట, రాజారామ్ తండా గ్రామాల్లోని పాఠశాలల్లో ముందస్తు బడిబాట కార్యక్రమం స్కూల్ కాంప్లెక్స్ HM మారంపల్లి అర్జున్ ఆధ్వర్యలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ�
కథలాపూర్ మండలంలోని దుంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులోని గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తులు టెంకాయలు కొట్టి మొక్క�
డ్డా బాపు పాణం బాగున్నదా.. అంటూ ఓ మహిళ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నది. వీర్నపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్ ను చూడగా�