SIRICILLA | సిరిసిల్ల రూరల్ , ఏప్రిల్ 10 : సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ దివంగత సింగిరెడ్డి భూపతి రెడ్డి కూతురు సత్తవ్వ తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ లో బుధవారం ఆమె మృతి చెందింది. కాగా సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల
VEMULAWADA RAIN | వేములవాడ రూరల్, ఏప్రిల్ 10: అకాల వర్షంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వచ్చే పంట రాత్రి కురిసిన వర్షానికి దెబ్బ తింది. దీంతో రైతన్న కు అప్పులే మిగిలిన పరిస్థితి నెలకొంది. వేములవాడ రూరల్ మండల�
ELLAREDDYPETA | తెల్లారితే రంజాన్ ఉండగా కొత్త బట్టలు తెచ్చుకునేందుకు వెళ్లిన నారాయణపూర్ కి చెందిన షేక్ అవేజ్ షేక్ అఫ్రొజ్ గత నెల 30న వెంకటాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆరో తేదీన హైదరాబాదు�
VEMULAWAD | వేములవాడ రూరల్, ఏప్రిల్ 09 :రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవ
establishment of purchasing centers | సిరిసిల్ల రూరల్ , ఏప్రిల్ 9 : తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇటీవలే ‘నమస్తే తెలంగాణ’లో ‘కల్లాల వద్దనే కాంటాలు.. ధాన్యం దళా�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చేరుకుంటారు.
KCR leadership | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7: కేసీఆర్ నాయకత్వంలో సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలు నిలిపివేసేందుకు ప్రభుత్వ వస్త్రాల తయారీ ఆర్డర్లు అందించారని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు.
Food poisoning | రుద్రంగి మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ తో తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35) ఆమె కుమారుడు న�
MAMIDIPALLY | కోనరావుపేట, ఏప్రిల్ 6: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
Siricilla | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 5: తంగళ్ళపల్లి మండలంలో సిరిసిల్ల- సిద్దిపేట రహదారిలోని బద్దెనపల్లి చౌరస్తా ఆర్అండ్ బీ అధికారులు స్పీడ్ బ్రేకర్స్, సూచిక బోర్డుకు ఏర్పాటు చేశారు. మార్చి 24 న ‘నమస్తే తెలంగాణ’లో �
KTR | సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 4: జూన్ మాసంలో సిపిఐ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తెలిపారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ మహాసభ శుక్రవారం ని�
SIRICILLA | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 4: బొప్పాపూర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గడ్డి నరసయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకుని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య శుక్రవారం పరామర్శించారు.