Siricilla | గంభీరావుపేట, ఏప్రిల్ 17.: మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో లేదని బీఆర్ఎస్ నేతలు అధికారులను ప్రశ్నిం
Ramulagutta | వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయ ఆవరణలో జరుగుతున్న బ్రహోత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన రథోత్సవం అత్యంత రమణీయంగా సాగింది.
Dasari Yuva Pratibha Award | సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మాసం సతీష్ రెడ్డి అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. సినిమా రంగంలో ఆయా విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏటా దాసరి ఫిల్మ్ అవార�
AADI SRINIVAS | రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శ్రీనివ�
double doctorate | మండల కేంద్రానికి చెందిన సామల్ల సావిత్రి హన్మయ్యల కుమారుడు సామల్ల కృష్ణ ఇంజనీరింగ్ లో డబుల్ డాక్టరేట్ పొందాడు. పదకొండేళ్ల కిందట కాకినాడ జేఎన్టీయూ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో శబ్ద తరంగాల అలజ�
SIRICILLA | సిరిసిల్ల రూరల్ , ఏప్రిల్ 10 : సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ దివంగత సింగిరెడ్డి భూపతి రెడ్డి కూతురు సత్తవ్వ తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ లో బుధవారం ఆమె మృతి చెందింది. కాగా సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల
VEMULAWADA RAIN | వేములవాడ రూరల్, ఏప్రిల్ 10: అకాల వర్షంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వచ్చే పంట రాత్రి కురిసిన వర్షానికి దెబ్బ తింది. దీంతో రైతన్న కు అప్పులే మిగిలిన పరిస్థితి నెలకొంది. వేములవాడ రూరల్ మండల�
ELLAREDDYPETA | తెల్లారితే రంజాన్ ఉండగా కొత్త బట్టలు తెచ్చుకునేందుకు వెళ్లిన నారాయణపూర్ కి చెందిన షేక్ అవేజ్ షేక్ అఫ్రొజ్ గత నెల 30న వెంకటాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆరో తేదీన హైదరాబాదు�
VEMULAWAD | వేములవాడ రూరల్, ఏప్రిల్ 09 :రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవ
establishment of purchasing centers | సిరిసిల్ల రూరల్ , ఏప్రిల్ 9 : తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇటీవలే ‘నమస్తే తెలంగాణ’లో ‘కల్లాల వద్దనే కాంటాలు.. ధాన్యం దళా�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చేరుకుంటారు.
KCR leadership | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7: కేసీఆర్ నాయకత్వంలో సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలు నిలిపివేసేందుకు ప్రభుత్వ వస్త్రాల తయారీ ఆర్డర్లు అందించారని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు.
Food poisoning | రుద్రంగి మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ తో తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35) ఆమె కుమారుడు న�