siricilla | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 2 : దేశ రక్షణలో భాగస్వామిగా వృత్తిని నిర్వహించిన తమ గ్రామానికి చెందిన జవానన్ ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఊరంతా కలిసి జవాను దంపతులను మండల కేంద్రం నుంచి స్వగ్రామం నారాయణపూర్
siricilla chitra bar | సిరిసిల్ల టౌన్, మార్చి 2: సిరిసిల్లలో గత రెండు నెలల క్రితం కక్ష సాధింపు చర్యలో భాగంగా సీజ్ చేసిన చిత్రబార్ ఎట్టకేలకు తెరుచుకుంది. హైకోర్టు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు బుధవారం బార్ సీల్ ను తొలగిం�
SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదువుతూ ముందుకు సాగాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సూచించారు. బుధవారం తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆ�
SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే.
Siricilla | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 02: తంగళ్లపల్లి మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు బస్వాపూర్ ఆర్థిక సాయం అందజేసి మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
SIRICILLA BRS | సిరిసిల్ల టౌన్, మార్చి 31: విద్యార్థులపై పండుగపూట పోలీసులు అత్యుత్సాహం చూపించారని, యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ విమర్శించారు. తెల
BRS SIRICILLA | సిరిసిల్ల టౌన్, మార్చి 30: అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి విమర్శించారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేక
yellareddypeta | ఎల్లారెడ్డిపేట మార్చి 30 : పేదరికం ఎదుర్కొంటున్న తమకు అంధుడైన కుమారుడు ఉన్నాడని అతనికి సదరం సర్టిఫికెట్ కూడా ఉందని అయినప్పటికీ కూడా పెన్షన్ మంజూరు కానందున పింఛన్ ఇప్పించాలని బొప్పాపూర్ కు చెందిన �
siricilla | ఎల్లారెడ్డిపేట మార్చి 29: ప్రభుత్వం ఏర్పడ్డాక సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ప్రజలు అసహనంగా ఉన్నతరణలో కనీసం ఈజీఎస్ రోడ్లు వేసి పరువు నిలబెట్టుకున్నామని ప్రయత్నం చేస్తుంటే ఇసుక రీచ్ గ్రామా
gangadhara |గంగాధర, మార్చి 28: క్రైస్తవ నాయకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం విచారణ జరపాలని కరీంనగర్ జిల్లా ఏఐటీసీసీ అధ్యక్షులు ప్యాట యాదిప్రకాష్ డిమాండ్ చేశారు.
PG semester exams | శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల సెమిస్టర్ లను బహిష్కరిస్తామని జిల్లా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు తెలిపారు.