రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు వారం రోజల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, రుద్రంగి మండల బీఆర్ఎస్ నాయ�
ప్రజావాణితో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్�
రుతు పవనాల రాకకు ముందుగానే మురిపించిన వానలు జూలై రెండోవారం దాటినా ముఖం చాటేయడం ఓ వైపు, బోరుబావులతో సాగు చేద్దామనుకుంటే కరెంటు లేక, రాక అధికారులకు చెప్పి విసుగెత్తి నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్
స్వగ్రామంపై మమకారం తో మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ రూ.లక్ష విలువ గల శవపెటిక (ఫీజర్ బాక్స్)ను తన తల్లి చెన్నమనేని పద్మావతి, వదిన చెన్నమనేని రమాదేవి జ్ఞాపకర్థం అందజేశారు.
బీఅర్ ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజక వర్గం లో కక్ష్య సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల�
రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరాచౌక్లో సీఏం రెవంత్రెడ్డి, మంత్రి పొన్న ప్రభాకర్, ప్ర
రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర హోం శాఖ, సహాయ మంతి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ అధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో న్యాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్
మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బుధవారం విలేక�
రుద్రంగి మండల కేంద్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.