సారంగాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు. మండల పరిషత్ కార్యలయంలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమీక్ష సమావే�
పెద్దూరు సింగిల్ విండోకు కేటాయించిన కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలంటూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్ విండో పాలకవర్గం, రైతులు మంగళవారం రోడ్డెక్కారు.
ఐదు రోజులుగా మండలంలోని ఓ రైస్మిల్లులో ధాన్యం దింపుకోకపోవడంతో చిరెత్తుకొచ్చిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు వరిధాన్యం లోడుతో ఉన్న లారీని తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై ఉంచి సోమవారం నిరసనకు
భద్రాద్రి జిల్లాలోని మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి అప్రజాస్వామికం అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. ప్రభుత్వ మద్దతులో భాగంగానే పోలీసుల సమక్షంలో దాడి �
నలబై రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వీర్నపల్లి మండల కంచర్లకు చెందిన దేవోల్ల హన్మాంతు సెప్టెంబర్ 26న బహ్రెయిన్ లో గుండెపోటుతో మృతిచెందాడు.
వేములవాడ మున్సిపల్ పరిధిలో ని శాత్రాజపల్లి కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బూర శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కు రాజీనామాకు వాట్సాప్ లో ఆదివా�
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గోవింద నామస్మరణతో పులకరించింది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్
పెద్దపల్లి జిల్లా అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా అగుమామిడి అఖిల్రెడ్డి ఎంపికయ్యారు. కాగా కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షను ఆయన బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
బెహరాన్ లో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన దేవోల్ల హన్మాంతు (35) పదిహేను నెలల క్రితం ఉపాధి నిమిత్తం బెహరన్ వెళ్లాడు. శుక్
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా అలియాస్ సాదు (69) గురువారం అంతక్రియలు జరిగాయి. ఉదయం మృతదేహం ఇంటికి చేరగా, కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటిపర్వంతమయ్యారు. కడారి సత్యనారాయ
సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 23: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో పశువైద్యాధికారి పాముకు వైద్యం చేశాడు.
నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.