మున్సిపల్ పాలకవర్గంలో చైర్మన్ పదవి పంపకాలు జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై స్పష్టతను ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. చెల్మెడ నివాసంలో ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు.
దివంగత మాజీ శాసనసభాపతి శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను వేములవాడలో సోమవారం ఘనంగా నిర్వహించారు. భీమ్ రాజ్ కనకరాజు ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయం ముందు యాచకులకు పండ్లు పంపిణీ చేశారు.
వేములవాడలో ప్రపంచ టైలర్స్ దినోత్సవం వేడుకలను టైలర్ షాప్ యజమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లేడీస్ టైలర్ అధ్యక్షుడు సింగర్ శ్రీను మాట్లాడుతూ టైలర్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలి�
ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆశాలు రోడ్డుపై మంగళవారం ధర్నా చేశారు.
వాహనదారుడికి హెల్మెట్ భారం కాదని అది ప్రాణాధారమని గమనించాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు సోమవారం అవగాహన కల్పించారు.
వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ ను బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆయన కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్ ను శాలువాలతో సత్కరి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల మున్సిపల్పై బీఆర్ఎస్ వరుసగా మూడోసారి జెండా ఎగురవేసి, చర్రిత సృష్టించింది. 39 వార్డులకు గాను అత్యధికంగా 27 వార్డులు కైవసం చేసుకోగా, తాజాగా మున్సిపల్ పీఠం దక్కించుకున్నది. పార్టీ వర్కింగ్ ప్ర
సిరిసిల్ల గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బకొడుతూ జయకేతనం ఎగరేసింది. జననేత, ప్రగతి ప్రధాత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కార్మికలోకం ఎనలేని విశ్వాసం
Journalists | సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఒక గంట గడిచిపోయినా కౌంటింగ్కు సంబంధించిన ఫొటోలుగానీ, వీడియోలు గానీ బయటికి ఇవ్వకపోవడంపై అక్కడి జర�
రెండు నెలల క్రితం కొడిమ్యాల గ్రామపంచాయతీ డ్రైనేజీ లోని చెత్త తీసి రోడ్డుపై వేశారు. కాలనీవాసులు చెత్తను తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు చ�
అప్పుల బాధతో ఓ యువకుడు దుబాయిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా వీర్నపల్లి మండలం కంచర్లలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన వరికొప్పుల రాకేష్ (24) సంవత్సరం కిందట ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు.
కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వహించుకుని మున్�