వారసత్వంగా వచ్చిన భూమిని అన్నదమ్ముల పేరిట విరాసత్ చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకొని 15 మాసాలుగా తిరుగుతున్న పనులు కాకపోవడంతో వేములవాడ ఆర్డీవో ఎదుట బాధితుడు బైఠాయించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధమైన శ్రీ భీమేశ్వర సదన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న ‘సరళ నిలయం’ అతిథి గృహానికి వేదమంత్రోచ్ఛారణాల మధ్య గురువారం శంకుస్
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం మానవాళికి పెను ముప్పుగా మారుతోందని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ డిప్యూటీ కార్యనిర్వహణ అధికారిగా ప్రతాప నవీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏఈవో గా రాజన్న ఆలయంలో విధులు నిర్వహించిన నవీన్ యాదగిరిగుట్టకు బదిలీ అయ్యారు.
వేములవాడ పట్టణంలోని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం ఆధ్వర్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వేములవాడ రాజన్న ఆలయంలో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు.
వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారి విద్యానగర్లోని కాలువను ఆనుకొని నిర్మిస్తున్న ప్రహరీ గోడను అధికారులు సోమవారం కూల్చివేశారు. కోనాయపల్లి చెరువు ముత్తడి ద్వారా వచ్చే వరద కాలువ బఫర్ జోన్ కబ్జా చేసి �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. పద్నాలుగు ఏళ్ల క్రితం కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 1వ వార్డు�
తల్లి ప్రేమకు హద్దులు లేవని, అది మనుషులకే కాదు మూగజీవాలకూ ఒకేలా ఉంటుందని గుర్తు చేసే హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ
నిత్యవసర వస్తువులు, గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగినా మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలను పెంచకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన�
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులు, �