రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన ఎస్ఏటీజీ అకాడమీ విద్యార్థి లాకవత్ ఆరాధ్య అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ర
పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వీర్నపల్లి-ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయ�
రేజాంగ్ల ప్రాంతంలో 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో వీర మరణం పొందిన వీరుల కోసమే 'రేజాంగ్ల రజ్ కలశ యాత్ర'ను నిర్వహిస్తున్నామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ పేర్కొన్నారు.
కోనరావుపేట మండలంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఊరురా ఉత్తికొట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చిన్నారులు గోపికల వేషాధారణలో అలరించగా, డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. యువకులు ఆన
ఏ సొసైటీ గోదాం వద్ద చూసినా రైతులు ఉదయం నుంచే యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తూ కనిపిస్తున్నారు. మండల కేంద్రంలోని కేశవపెరుమాళ్ల స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఐకేపీ గోదాం, తిమ్మాపూర్ సొసైటీ పరిదిలోని గోదాంకు సో�
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం రుద్రంగి మండల కేంద్రంతో పాటు మానాల, గిరిజన గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిన్నారులకు వైద్య సిబ్బంది నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో ఆదివారం ఉదయాన్నే కురిసిన భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరాయి. గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంతం లో ఉంటున్న వారి ఇళ్లలోకి వరద లా వచ్చి, ఇళ్ల�
రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందని కొత్తగా చేర్చేందుకు, ఉన్న కార్డులోంచి పేరు తొలగించేందుకు ఆడిషన్, డిలీట్ ఆప్షన్లు ఉన్నాయని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు.
రుద్రంగి మండలం బడితండా గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బానోత్ మీరిబాయి(120) బుధవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మీరిబాయికి నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 120 ఏళ్ల వయసులో కూడా సొం�
ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళలు పకడ్బందీగా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ సింగిల్ విండో చైర్మన్ పబ్బతి విజయేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్ లో శనివారం నిర్వహించారు.
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నేత పడిగెల అనిల్ కుమార్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.