మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, ఎనిమిది గంటల పనివేళలు అమల
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శని
వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకొని అందిన కాడికి జూదం పేరుతో ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జ�
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులపై కొండ్లెపు ముత్యం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బిగితే కు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
ఎలిగేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనకాల వైపు ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తెగి ఇనుప ఫెన్సింగ్ పై పడి శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న న్యాతరి శంకరయ్యకు చెందిన
చందుర్తి మండలం లోని పలు గ్రామాల్లో వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. చేయి పైకెత్తితే తగిలేంత ఎత్తులో తీగలు ఉండగా ప్రమాదం అంచుని రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.
కనీస అద్దె కరువై వేములవాడ పట్టణంలో ఓ కుటుంబం వీధిన పడింది. జగిత్యాల జిల్లా ఎకిన్ పూర్ చెందిన సతీష్ తో రామిడి మానసకు వివాహం కాగా వారి దాంపత్య జీవితంలో ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
పురపాలక సంఘంలో పనిచేస్తున్న ప్రతీ కార్మికుడికి రూ.26 వేల వేతనం ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని కేసీఆర్నగర్ కాలనీ, అంకుసాపూర్లో మంగళవారం రాత్రి, బుధవారం సాయంత్రం పానీపూరి తిన్న 31 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని �
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషాకు వినతిపత్రం �
ఉద్యోగ విరమణ పొందిన వృద్ధులకు ఉచితంగా ప్రభుత్వ ఆరోగ్య వసతిని కల్పించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ జనపాల వెంకటయ్య డిమాండ్ చేశారు.
వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్ పార్టీ వేముల
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికార�