రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి (DHPS) రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న చేనేత చైతన్య మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లోనూ పట్టణ వాతావరణం కల్పించి, ప్రకృతి ఆహ్లాదాన్ని పంచాలనే ఉద్దేశంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు నేడు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు పల్లె ప్రకృతి వనాలు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే ఆదేశాల మేరకు శుక్రవారం వేములవాడ డీఎస్పీ ఆధ్వర్యంలో కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి, కమ్మరి పేట తండాల
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరదనీటితో నుండి చెరువును తలపిస్తోంది. సోమవారం రాత్రి కురిసిన కళాశాలకు రెండు వైపులా ఉన్న రహదారుల నుండి వచ్చిన వరద నీరు దిగువ ప్రాంతంగా ఉన్న కళాశాల మైదా�
ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బూర్ల చంద్రశేఖర్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రాజన్న సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పు వ�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ధాన్యం కుంభకోణం విచారణ జరిగిన ప్రస్తుతం బాధితులుగా రైతులు మిగిలారు. అయితే మర్రిపల్లి, నూకలమర్రి కొనుగోలు కేంద్రాల ద్వారా 48 మంది రైతులు సహకార సంఘం ద్వారా ఏడు లారీల ధాన�
సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని టీఎస్సీఈపీయూఎస్ నాయులు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్న�
ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ బాధ్యత వహించాల
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు 50వ జన్మదిన వేడుకలు శుక్రవారం మండలంలోని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
యువత మత్తుకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలని పోలీస్ విస్తృత ప్రచారం చేస్తున్న క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా ఉంది. వేములవాడ ప్రముఖ పుణ్యక్షేత్ర పట్టణం కావడంతో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివ
ములవాడ పుణ్యక్షేత్ర పట్టణం అనగానే అందరి దేవుళ్ల ప్రతిమలు, చిత్రాలు అందరికీ కనిపించేవే. ఇందుకు భిన్నంగా వేములవాడ పట్టణంలోని రామ్ మందిర్ వీధిలో పాత గోడలపై రాముడు, గణపతి, శివుడు, శివపార్వతుల చిత్రాలును స్థ�