ప్రజా సేవ చేయాలనే తపనతో, ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఓ అభ్యర్థి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. చింతల్ ఠాణా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది
ఇందిరా మహిళా శక్తి చీరలతో పాటు అన్ని రకాల క్లాత్ ఆర్డర్లు మ్యాక్స్ సంఘాలకు సమానంగా కేటాయించాలని జిల్లా పవర్ లూం మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిమ్మని ప్రకాష్ కోరారు. ఈ మేరకు చేనేత జౌళి శాఖ ఏడీని
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఆ ఇద్దరిని కలిపాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచి ఎన్నికలు చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నే�
గంబీరావుపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మద్దెల రాజనర్సు ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ గంభీరావుపేట పట్టణ అధ్యక్షుడు నుండి మొదలు కుని ఉమ
వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి రెండు సంవత్సరాలుగా ఆదరణ కరువైంది. రాష్ట్రంలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో ఉద్యమాలకు వేదికగా చెక్కపల్లి బస్టాండ్ నిల�
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్లో రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మానాల పీఎసీఎస్ డైరెక్టర్ బుర్ర శంకర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీల�
మహారాష్ట్రలోని భీవండి లో ఈనెల 29 నుంచి' నవకుండాత్మక రుద్ర సహిత చండీయాగం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ కు చెందిన శ్రీ సద్గురు బోడ భూమయ్య స్వామి ఆధ్వర్యం లో వైభవంగా నిర్వహించనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా లో దారుణం ఘటన శుక్రవారం జరిగింది. తల్లి మానేరువాగులో దూకి ఆత్మహత్య చేసుకోగా, తల్లి మృతిని తట్టుకోలేక అదే మానేరువాగులో కొడుకు దూకి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. తల్లి, కొడ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమ నేత కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయం దీక్షా దివాస్ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు
సెస్ కార్మికుల సమస్యలు పరిష్కరించనట్లైతే సమ్మె చేపడతామని తెలంగాణ స్టేట్ యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు అన్నారు. సెస్ సంస్థ పరిధిలో పని చేస్తున్న కార్మికుల సమస�
ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అప్పు చేసి నిర్మాణం మొదలు పెట్టిన ఓ లబ్ధిదారురాలు ఆనందం అంతలోనే ఆవిరైంది. బేస్మెంట్ పూర్తయి ఖాతాలో పడిన బిల్లు వెనక్కి పోవడంతో లబోదిబోమంటున్నది. ఓ అధికార పార్టీ నేత కక్షసాధిం�
ఆర్టీసీ బస్సును అపలేదని ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. రంగంపేటకు చెందిన సంతోష సిరిసిల్ల వెళ్లడానికి బస్టాండ్ లో వేచి ఉంది. వన్పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు అప్పటికే గ్రామం దాటిపోయింది.
రుద్రంగి మండలం మానాల, గిరిజన తండా రైతులు పండించిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి డిమాండ్ చేశారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో వైస్
రాష్ట్రీయ బాల్ స్వస్య కార్యక్రమంలో భాగంగా గురువారం రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులకు వైద్యాధికారులు ప్రభాకర్, అభినయలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వరి కొయ్యల అవశేషాలను కాల్చడం వల్ల సేంద్రీయ పదార్థాలు, పోషకాలు నశిస్తాయని నేలలోఉన్న వానపాములు సూక్ష్మజీవులు వేడితో చనిపోతాయని సారంగాపూర్ ఏవో ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని రేచపల్�