బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ గోదావరి జలాల దోపిడీకి చేస్తున్న కుట్రలో భాగంగా ఈ ప్రాజెక్టు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బ�
క్రీడా పోటీ లు ఉత్సాహంతో పాటు పోరాట స్ఫూర్తినిస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు అన్నారు. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రీమియర్ �
బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం చేసిన నీటి యజ్ఞంలో భాగంగా చేపట్టిన చెక్డ్యాం జలకల సంతరించుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నాయకులకు మేలుకొలుపు కార్యక్రమంగా చెక్డ్యాంలో ఈతను తీసుకున్నట్లు బీఆ
పేద విద్యార్థుల ప్రాణాలంటే రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ చౌక్లో భైఠాయ�
మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సందీప్కుమార్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాలల్లో భాగంగా ముస్తాబాద్ మండలం ఆవునూరు గాయత్రి గ్రామైక్య సంఘం, ఎల్లారెడ్డిపేటలో చైతన్య గ్రామైక్య సంఘం, కోరుట్లపేటలో
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నమాజ్ చెరువు కట్టపై విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ గద్దెను శుక్రవారం ఇరిగే
బీఆర్ఎస్ పడిగెల అనిల్ కుమార్ కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సిం గ రావు శుక్రవారం పరామర్శించారు. తంగళ్ళపల్లి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పడిగల రాజు సోదరుడు పడిగల అనిల్ కుమార్ దవాఖాన లో మృతి �
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు వారం రోజల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, రుద్రంగి మండల బీఆర్ఎస్ నాయ�
ప్రజావాణితో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్�
రుతు పవనాల రాకకు ముందుగానే మురిపించిన వానలు జూలై రెండోవారం దాటినా ముఖం చాటేయడం ఓ వైపు, బోరుబావులతో సాగు చేద్దామనుకుంటే కరెంటు లేక, రాక అధికారులకు చెప్పి విసుగెత్తి నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్
స్వగ్రామంపై మమకారం తో మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ రూ.లక్ష విలువ గల శవపెటిక (ఫీజర్ బాక్స్)ను తన తల్లి చెన్నమనేని పద్మావతి, వదిన చెన్నమనేని రమాదేవి జ్ఞాపకర్థం అందజేశారు.