తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను బదనాం చేసి శునకానందం పొందాల చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చేపుతారని ఏఎంసీ మాజీ చైర
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ �
తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలిముఖ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సీట్ నోటీలు ఇవ్వడంపై సారంగాపూర్, బీర్పూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాల్లో ఆదివారం నిరన కార్యక్రమాలను చేపట్టారు.
వేములవాడ పురపాలక సంఘంలో జరుగుతున్న ఎన్నికలలో భాగంగా అభ్యర్థులకు అవసరమయ్యే ఓటర్ జాబితా సమాచారాన్ని అధికారులు గేటు కే తగిలించారు. కార్యాలయంలోకి నామినేషన్ వేసే అభ్యర్థులు మినహా కూడా ఎవరికి కూడా అనుమతి లే
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయం నుండి కావలసిన ధ్రువ పత్రాలను తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ దీనిపై స్పష్టమైన ప్రచారం లేకపోవడంతో కార్యాల�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేతకార్మికులను యజమానులుగా చేసేందుకు రూ.377కోట్లతో ఏర్పాటు చేసిన 50 వర్కర్ టూ ఓనర్ షెడ్లను పంపిణీ చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని, కార్మికులకు రావాల్సిన యార�
పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు వేములవాడ పురపాలక సంఘం పరిధిలో మరోసారి తేటతెల్లమైంది. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఎన్నికల విజయసంకల్ప సమావేశాన్ని మంగళవారం న
సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామానికి చెందిన గుండోజ్ గంగారాజు మెదడు సంబంధిత వ్యాధితో బాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెల్గటూరు మండలంలోని కిషన్రావుపేట ప్రాథమికోన్నత పాఠశాల లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు షూ లను అదే గ్రామానికి చెందిన కాశెట్టి మనిషా అందజేశారు.
సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో వేములవాడ వైద్యురాలు డాక్టర్ ఉడుతల లిఖిత ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. వేములవాడ పట్టణానికి చెందిన ఉడతల వెంకన్న విజయ దంపతుల రెండో కూతురు లిఖిత ఎంబీబీఎస్ గాం�
ఓటు హక్కు ప్రతీ ఒక్కరి బాధ్యత అని వేములవాడ ఆర్డివో రాధాబాయి అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం లో భాగంగా తహసీల్దార్ కార్యాలయం నుండి తెలంగాణ చౌక్ వరకు ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించగా ఆమె హాజరై మాట్లాడారు.
సారంగాపూర్ మండలంలోని రేచపల్లి ఆటవి ప్రాంతంలో ఆ శాఖ అధికారులు జంతు గనన సర్వెను నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా నిర్వహిస్తున్న శాఖహార జంతు గనన శుక్రవారంతో పూర్తి కావడంతో మరో మూడు రోజుల పాటు మాంసాహార జం�