సహారా బాధితుల కోసం ప్రత్యక్ష న్యాయ పోరాటాలకు దిగుతామని జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యురాలు జవ్వాజి విమల అన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సహారా ఏజెంట్లతో కలిసి ఆమె సోమవారం సమావేశమై మాట్లాడారు
నక్సల్స్ ప్రభావితంతో వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా పోలీస్శాఖ పనిచేస్తోందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో సాంకేతిక అంగులతో పోలీస్ స్టేషన్ నూతన భవన �
వేములవాడ రూరల్, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. వేములవాడ ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం శుక్రవ
వేములవాడ భీమేశ్వర స్వామి వారిని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శించుకునేందుకు ఆలయంలో పలికి రాగానే శివధర్ రెడ్డికి అతిథి మర్యాదల ప్రకారం పూలమాల వేసి స్వాగతం పలికారు.
సిరిసిల్ల జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వరద నీటిలో కొట్టు�
వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకు�
అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వేములవాడ అగ్నిమాపక ఇన్చార్జి అధికారి సీహెచ్ సాయిలు అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలపై శుక్రవారం అవగాహన కల్పిస్తూ మాట్లాడారు.
గంబీరావుపేట మండల కేంద్రంలోని గురువారం అధికారులు నిర్వహించిన మండల స్థాయి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక సమావేశంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ‘జై తెలంగాణ పలుకు’పై వాగ్వాదం చోటుచేసుకున్నది.
మున్నూరు కాపులు చట్టసభలలో మెజార్టీ స్థానాలు దక్కించుకునే విధంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళారత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు, కేవలం రెండు గ్�
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సహకరించిన నిందితుడికి సిరిసిల్ల పోక్సో కోర్టు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. ఈ మేరకు పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువ�
వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి నిర్మల్ పాఠశాలలో జరుగుతున్న ఎస్ఎస్సీ స్పాట్ మూల్యాంకన భత్యాలు, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ లైసెన్స్ రెన్యువల్ కానందున మాకు బాధ్యతలు అప్పగించినందున క్షేత్రస్థాయిలో ఐదు రోజులుగా నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి అ