‘వర్షాలు సంమృద్ధిగా కురుపించు దేవుడా..’ అని వేడుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలో ఆదర్శయూత్ ఆధ్వర్యంలో యువకులు శుక్రవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. కప్పలను సంచిలో ఉంచి సంచిని రోకలికి తగిలించి డ
తరగతి గదిలో భావి భారతాన్ని నిర్మించాల్సిన ఉపాధ్యాయులే కయ్యానికి కాలు తీయడం విమర్శలకు తావిస్తోంది. సీనియర్ ని కాదని జూనియర్ కి బాధ్యతలు అప్పగిస్తున్నారని ఏడాదికాలంగా ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదం చి�
వర్షాభావ పరిస్థితులలో మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మానేరు వారు పరివాహక ప్రాంతాలైన మల్లాపూర్, మాన్వాడ, పొత్తూరు కందికట్కూరు గ్రామాల రైతులు మానేరు (పొత్తూరు) బ్
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, కనగర్తి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. వరి నాట్ల సీజన్లోనూ విద్యుత్ సరఫ�
UPSC coaching | తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 (ప్రిలిమ్స్, మెయిన్స్) ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు �
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం నిర్వహించే మహాధర్నాకు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చే
వరుణుడి కరుణ కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. కర్రకు కప్పను కట్టి ఊరంతా కలియ దిరిగి ఇంటింటా నీరు పోస్తూ వర్షాలు కురవాలని ఓ ఊరి గ్రామస్తులు వినూత్న ప్రయత్నం చేశారు.
ఇదిగో మా రక్తం తీసుకో.. కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రె
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఫ్రీ బస్సు తో ప్రయాణాలు పెరిగిపోయి గొడవలకు దారితీస్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, సీఎం రేవంత్ రెడ్డి అభిమాని వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో బాధితురాలు రజిత ఆవేదన వెళ్లగక్
గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హిమాన్షు బాబు జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు.
చందుర్తి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గుడిసె విజయ్ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. కాగా ఈ అవార్డును విజయ్ చైర్మన్ ప్రతాప రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో అందుకున్నారు.
KCR : సినీ నేపథ్య గాయని ఎస్.జానకి (శిష్ఠ్ల శ్రీరామమూర్తి జానకి) మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు(KCR) సంతాపం ప్రకటించారు.