రెబ్బెన : సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. బొగ్గు గనులను అమ్మడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించు�
బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి రెబ్బెన : బెల్లంపల్లి ఏరియా కు సంస్థ నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సమష్టి కృషితో అధిగమిస్తామని బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఏరియ
జైపూర్ : జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి విద్యుత్కేంద్రం నుంచి మొట్టమొదటి సారిగా రైలుమార్గం వ్యాగన్ల ద్వారా యాష్ బయటకు తరలించి అధికారులు మరో రికార్డు సృష్టించినట్లు జీఎం శాస్త్రి శనివారం తెలిపార�
భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ శ్రేణులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి న
రెబ్బెన : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని వందలాది బొగ్గు బ్లాకులను వేలం వేయటంతో పాటు సింగరేణి లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలంలో చేర్చటాన్ని టీబీజీకేఎస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన�
శ్రీరాంపూర్ : సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సంబంధి
శ్రీరాంపూర్ : సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ, యువకులు సంస్థ పట్ల అంకితభావంతో పని చేయాలని శ్రీరాంపూర్ జీఎం ఎం సురేశ్ కోరారు. శుక్రవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో 53 మందికి క�
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరిస్తూ వేలం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్,
అన్ని థర్మల్ కేంద్రాలకు అవసరమైన మేర బొగ్గు సరఫరా పండుగవేళల్లో కూడా బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు సంస్థ డైరెక్టర్లు చంద్రశేఖర్రావు, బలరామ్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): బొగ్గు సం
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ పరిష్కరించామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజ
బడాబాబుల వద్ద భారీగా విదేశీ నిల్వలు కృత్రిమ కొరతతో కార్పొరేట్లకు కాసులు! విద్యుత్తు సంస్థలు అక్కడే కొనేలా ప్లాన్? వర్షాల వల్ల దేశీయంగా తగ్గిన ఉత్పత్తి 20 శాతం పెరిగిన విద్యుత్తు వినియోగం రాష్ర్టాలను అప�
సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశంహైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసి థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉందని, ప్రస్తుతం రోజ�