Singareni | తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు,యాజమాన్యానికి హార్ధిక శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్సీ
కంపెనీ బొగ్గుకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ షోలాపూర్ ఎన్టీపీసీకి ఏటా 25.4 లక్షల టన్నుల బొగ్గు హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణి బొగ్గుకు దేశ వ్యాప్తంగా డిమాండ్�
కొత్తగూడెం : సింగరేణి రైటర్బస్తీ కాలనీలో పుట్టి పెరిగి , చదివిన విద్యార్థులు 50ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. పలు సంస్థల్లో పనిచేస్తున్నవారు, పనిచేసి పదవీ విరమణ పొందిన వారంతా 50 ఏండ్ల తరువాత మళ్లీ కలుసుకున్న�
రామవరం: సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం యంత్రాల పనిగంటలు పెంచి లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ప�
కార్మికుల సమ్మెపై పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలపై ఆగ్రహం ఇతర రాష్ర్టాలకు మినహాయింపుతో న్యాయం తెలంగాణపై వివక్ష అంటూ మండిపాటు నోరెత్తని రాష్ట్ర బీ�
దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థల ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి. కానీ ప్రధాని మోదీ‘అచ్చేదిన్ ఆయేగీ..’ అంటూనే దేశ వనరులు మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప
కార్మికుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపితం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విపరీత వ్యాఖ్యలు బొగ్గు గనుల వేలంపై కేంద్రం రెండు నాల్కలు నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ తప్పదు తెలంగాణ పట్ల మోదీ సర్కారు స�
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల ను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన మూడురోజుల సమ్మె శనివారంతో ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి వ
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి నిర్మించి, విజయవంతంగా నిర్వహిస్తున్న సోలార్ ప్లాంట్లకు జాతీయ అవార్డు లభించింది. ఏషియన్ పసిఫిక్, సోలార్ క్వార్టర్ సంస్థలు అందజేసే సోలార్ ఎక్సలెన్స�
Singareni | బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న సింగరేణి సమ్మె మూడోరోజుకు చేరింది. సిగరేణి వ్యాప్తంగా కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆరు లక్షల టన్నుల
భూపాలపల్లి: బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా చేపట్టిన సింగరేణి సమ్మె రెండో రోజుకు చేరింది. సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో నాలుగు �
72 గంటల సమ్మెలో మొదటి రోజు సంపూర్ణ మద్దతు తెలిపిన కార్మికులు స్వచ్ఛందంగా విధులకు దూరం అత్యవసర సేవలకే పరిమితం నిలిచిన 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఖమ్మం/హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భ�
సమ్మె సఫలం | కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని టీబీజీకేఎస్ యూనియన్తో పాటు ఐదు జాతీయ సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా మొదటి రోజైన గురువారం �