హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల వేలం వేసే ప్రక్రియను నిరస
సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నట్టు ఆ సంస్థ పేర్కొన్నది. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి పైగా వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) సూర్యనారా
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకొంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో మ�
సంస్థను కాపాడుకొనేందుకు ఏ స్థాయి ఉద్యమానికైనా సిద్ధం అసెంబ్లీలో ఇంధనశాఖ మంత్రి జగదీశ్రెడ్డి జవాబు హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సింగరేణిని ప్రైవేటీకరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఇంధన
MLC Kavitha | సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని అడ్రియాల గని ప్రమాదంలో బొగ్గు పొరల్లో చిక్కుకొన్న మిగతా ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మంగళవారం రాత్రి డిప్యూటీ మేనేజర్ మృతదేహం దొరకగా, బుధవారం సేఫ్టీ ఆఫీసర్
పెద్దపల్లి జిల్లా రామగుం డం డివిజన్లోని అడ్రియాల గని వద్ద ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో 86వ లెవల్ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలడంతో ఇద్దరు ఉద్యోగులు
పెద్దపల్లి : రామగుండంలోని ఓ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సింగరేణి రామగుండం అర్జీ -3 అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్టులో పై కప్పు కూలిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. అసిస్టెంట్ మేనేజ�
పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం పరిధిలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. సింగరేణి ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం బొగ్గు గని కూలిపోయింది. ఈ ప్రమాదంలో �
తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి చేపట్టిన జల సంరక్షణ చర్యలకు గుర్తింపుగా రాష్ట్ర జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్.. ఉత్తమ పరిశ్రమ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిటిలిటీ) అవార్డు ఇవ్వడం సంతోషకరమని సంస్థ స�
సింగరేణి సేవలకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్(ఈఈఎఫ్) తెలంగాణ సింగరేణి సేవలకు గ్లోబల్ సీఎస్ఆర్ అవార్డు అందజేసింది.
రామగిరి, ఫిబ్రవరి 10: పెద్దపల్లి జిల్లా సింగరేణి ఏపీఏ ఏరియాలో విధులు నిర్వర్తిస్తూ వివిధ అనారోగ్య కారణాల వల్ల మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగుల డిపెండెంట్లు 11 మందికి గురువారం జీఎం కార్యాలయంలో కారుణ్య నియా