Singareni | ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు.
Singareni | ప్రధాని మోదీ రామగుండం పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఈనెల 12 మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు
సింగరేణి కార్మిక కుటుంబాల్లో ‘కారుణ్య కాంతులు’ నిండుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో పోయాయనుకున్న తండ్రీ కొడుకుల ఉద్యోగాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ కృషితో వస్తున్నాయి. దీంతో కార్మిక కుటు�
సింగరేణి భూ నిర్వాసితులకు చెల్లించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపుల్లో అవకతవకలకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు ఆర్డీవోలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. వారితోపాటు డీఏవో, సీనియర్
దేశంలో గత రెండేండ్లుగా నెలకొన్న కరోనా పరిస్థితులను సింగరేణి సంస్థ అధిగమించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికా ర్డు స్థాయిలో రూ.26,607 కోట్ల టర్నోవర్ను సాధించింది. సింగరేణి సంస్థ మొత్తంగా రూ. 1,722 కోట్ల లాభాలను ఆర�
CM KCR | సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని సీఎం ఆదేశించార�
సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పుగా వచ్చినందున పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద�
తిర్యాణి, సెప్టెంబర్ 11: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణికి చెందిన కాసం శివప్రసాద్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాల్లో సత్తాచాటాడు. ఈ నెల 4న జేఏ పరీక్ష జరుగ గా,10న ఫలితాలు వెల్లడయ్యాయి. 100 మార్కులక�
హైదరాబాద్ : సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్, సింగరేణి డైరెక్టర్ శనివారం ఫలితాలను విడుదల చేశారు. సింగరేణి వెబ్సైట్ www.scclmines.comలో అర్హత �
Singareni | సింగరేణి (Singareni) జూనియర్ అసిస్టెంట రాత పరీక్ష నేడు జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. సింగరేణి కాలరీస్లో ఖాళీగా 177 జూనియర్
హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. 177 పోస్టులకు 98 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీ�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్ల కల నెరవేరింది.. టీబీజీకేఎస్ నేతల కృషి ఫలించింది.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థ కార్మికులకు తీపికబురు అందించింది.. తాజాగా సీఎండీ శ్రీధర్�