Singareni | సింగరేణి (Singareni) జూనియర్ అసిస్టెంట రాత పరీక్ష నేడు జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. సింగరేణి కాలరీస్లో ఖాళీగా 177 జూనియర్
హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. 177 పోస్టులకు 98 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీ�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్ల కల నెరవేరింది.. టీబీజీకేఎస్ నేతల కృషి ఫలించింది.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థ కార్మికులకు తీపికబురు అందించింది.. తాజాగా సీఎండీ శ్రీధర్�
తెలంగాణలోని 8 జిల్లాల్లో సెప్టెంబర్ 4న నిర్వహించనున్న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్)పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ సోమవారం వివరాలు వెల్లడించ
తలాపున పారు తుంది గోదావరి.. నా చేనూ చెలుక ఎడా రి..’ అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపల్లి. మూర్మూరు గ్రామానికి చెందిన కవి సదా శివ ఈ పాట రాశారు. ఉద్యమ సమయం లో చైతన్యం నింపిన ఈ గడ్డ.. అదే చైత న్యంతో సింగరేణి కార్మికలోకం �
సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం.. మరో అవార్డు తన ఖాతాలో వేసుకున్నది. పర్యావరణ పరిరక్షణలో ఈ పవర్ప్లాంట్ కృషిని గుర్తించిన ‘గ్రీన్ టెక్ ఫౌండేషన్', అస్సాంలోని గౌహతిలో ఈ నెల 23, 24 తేదీల్లో జరిగ�
దేశ విద్యుత్ అవసరాలకు తగినవిధంగా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నదని డైరెక్టర్లు అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం హెడ్డాఫీస్
సింగరేణిలో బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా పదోన్నతి కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర�
సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 16వ తేదీన తక్షణ ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో సి�
ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్రం తమ వాటాను ఉపసంహరించుకున్నది. దీంతో స్థానికులు, కార్మిక సంఘాలు పార్టీలకతీతంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఇదిలా ఉంటే బొగ్గు రంగంలో కీలక �
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మందమర్రి, జూలై 9: సింగరేణి ఏరియాలోని భూముల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 76 గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. ఇందులో భ�
భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లెందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా 10 వేల టన్నుల బొగ్గు �
Bhadradri | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి �
కొత్త ఓపెన్కాస్ట్ (ఓసీ) బొగ్గు గనుల్లో నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ సంస్థ అధికారులను ఆదేశించారు.