మూడో ప్లాంటు నిర్మించనున్న సింగరేణి అంచనా వ్యయం.. రూ.6,790 కోట్లు మందమర్రిలో పేలుడు పదార్థాల ప్లాంటు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. త్వరలోనే ఉత్తర్వులు: సీఎండీ శ్రీధర్ 2వేల మెగావాట్లకు చేరనున్న సామర్థ్యం హై�
ఇక సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలకు స్థానికులకే. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే ఎక్కువ శాతం అవకాశం కల్పించాలన్న రాష్ట్రపతి ఉత్త�
సింగరేణి సంస్థకు మరో అరుదైన గౌరవం దక్కింది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ)శాఖకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) సర్టిఫికెట్ లభించింది. గురువారం సింగరేణి ఆర్అండ్డీ జీఎం సుభానీకి ఈ సర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.30 వేల కోట్లకుపైగా టర్నోవర్ సాధించాలని సింగరేణి లక్ష్యంగా నిర్ణయించుకొన్నది. ఈ లక్ష్య సాధనకు సింగరేణి అధికారులంతా ప్రణాళికాబద్ధంగా కృష
పేరుకుపోయిన బకాయిలు రూ. 1.22 కోట్లు 2016 నుంచి 2022 ఫిబ్రవరి వరకు వసూలు కాని అద్దె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సింగరేణి అధికారులు భూపాలపల్లి, మార్చి 30 : భూపాలపల్లి ఏరియాలోని కంపెనీ క్వార్టర్లను సింగరేణి సంస్థ �
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల వేలం వేసే ప్రక్రియను నిరస
సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నట్టు ఆ సంస్థ పేర్కొన్నది. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి పైగా వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) సూర్యనారా
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకొంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో మ�
సంస్థను కాపాడుకొనేందుకు ఏ స్థాయి ఉద్యమానికైనా సిద్ధం అసెంబ్లీలో ఇంధనశాఖ మంత్రి జగదీశ్రెడ్డి జవాబు హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సింగరేణిని ప్రైవేటీకరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఇంధన
MLC Kavitha | సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని అడ్రియాల గని ప్రమాదంలో బొగ్గు పొరల్లో చిక్కుకొన్న మిగతా ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మంగళవారం రాత్రి డిప్యూటీ మేనేజర్ మృతదేహం దొరకగా, బుధవారం సేఫ్టీ ఆఫీసర్