బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మికలోకం భగ్గుమన్నది. శుక్రవారం సింగరేణి వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైంది.
సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు విశాలమైన డబుల్ బెడ్రూం క్వార్టర్లు నిర్మిస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో బ
సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమేనని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను దివాళా తీయించినట్టే సింగరేణిపై కూడా కేంద్రం కుట్ర చేస్తున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర శా�
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ దొంగ పాదయాత్రలు చేస్తూ అబద్ధాలు చెప్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వి�
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ
సింగరేణిపై కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది. ప్రధాని మోదీ మొదలు బీజేపీ రాష్ట్ర నేతల వరకూ సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ పలికిన మాటలు బూటకమని తేలిపోయింది.
సింగరేణిని కాగితరహిత సంస్థగా రూపొందించాలని సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరాం అధికారులకు ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి కనీసం ఒక ఏరియాను ఈ-ఆఫీస్గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి.. కారుణ్య నియామకాల ద్వారా కొందరు యువకులు సింగరేణి ఉద్యోగాల్లో చేరుతున్నా రు. బొగ్గుబాయి పని కష్టమే అయినప్పటికీ, ఉద్యోగ భ ద్రతే ముఖ్యమని భావించి, కదిలి వస్తున్నారు
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని చెప్పిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను దారుణంగా వంచించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు.
సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం మంచిర్యాల జి ల్లా కేంద్రంలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
ఇటీవల నవంబర్ 12వ తేదీన ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని చిలుక పలుకులు పలికిండు. తన హావభావాలతో సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిండు. ‘సింగరేణిలో 51 శాతం వాటా తెల�