సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం మంచిర్యాల జి ల్లా కేంద్రంలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
ఇటీవల నవంబర్ 12వ తేదీన ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని చిలుక పలుకులు పలికిండు. తన హావభావాలతో సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిండు. ‘సింగరేణిలో 51 శాతం వాటా తెల�
సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంపై సింగరేణి భగ్గుమన్నది. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో
ప్రధాని మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రామగుండం వచ్చి మరీ.. సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని చెప్పిన మోదీ.. నెల తిరగకుండానే మాట తప్పారని మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా 141 బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రం సిద్ధం కావడం సరైందికాదు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగంలో ఉన్న బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ ప్రయత్నాలు చేస్తున్నడు. దశలవారీగా బొగ్�
రాష్ట్రంలోని భూగర్భ గనుల్లో అన్ని చోట్ల దాదాపు బొగ్గు నిల్వలు పూర్తయి, వాటిలో అనుకూలంగా ఉన్న వాటిని ఓపెన్కాస్టుగా మార్చేదిశగా సింగరేణి అడుగులు వేస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో మరో 20 ఏండ్ల వరకే మనుగ
సింగరేణిని ప్రైవేటీకరణ చేయం. అయినా మా చేతిలో ఏమున్నది? సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం. కేంద్రానికి ఉన్నది 49 శాతమే. ఏం చేయాలనుకొన్నా రాష్ట్రం చేతిలోనే ఉంటుంది.
తొమ్మిదో వేజ్బోర్డు ఏడు నెలలు.. పదో వేజ్బోర్డు 16 నెలలు.. పదకొండో వేజ్బోర్డు 17 నెలలు.. ఇలా ప్రతిసారి సింగరేణి బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం ఆలస్యమవుతూనే ఉంది.
సింగరేణిలో పనిచేస్తూ విరమణ పొందిన వారిలో లాండ్రీ, మేస్త్రీ, బంగారు నగలు చేయడం, వడ్రంగి (ఫర్నిచర్) తదితర కుల వృత్తులను చేస్తున్న వారే అధికంగా ఉన్నారు. మరికొందరు సింగరేణి రిటైర్డ్ కార్మికులు పలు షాపుల్లో
సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల పేరుతో కొత్తగా విధుల్లో చేరిన యువ కార్మికులు విధులకు అకారణంగా డుమ్మా కొడుతూ డిస్మిస్ పాలవుతున్నారు. వీరి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుండడంతో తల్లిదండ్రుల ఆశలు, ముఖ్యమంత
Singareni | సింగరేణిపై కేంద్రం కుట్రకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. కేంద్రం కుట్రను బండి సంజయ్ అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. కోయలగూడెం మ�
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో విశాఖ ఉక్కు కార్మికుల పోరాటంపై నోరు మెదపని ప్రధాని మోదీ.. తెలంగాణ పర్యటనలో మాత్రం సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రకటించడంపై ఆసక్తికర చర్చ నడుస్తున్నది.
మోదీ ప్రభుత్వం కాంట్రాక్టు, ప్రైవేటీకరణ విధానాలతో లాభాల్లో ఉన్న సింగరేణిని బతికుండగానే చంపే కుట్ర చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అనుమా నం వ్యక్తం చేశారు. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా �