సింగరేణిని ప్రైవేటీకరణ చేయం. అయినా మా చేతిలో ఏమున్నది? సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం. కేంద్రానికి ఉన్నది 49 శాతమే. ఏం చేయాలనుకొన్నా రాష్ట్రం చేతిలోనే ఉంటుంది.
తొమ్మిదో వేజ్బోర్డు ఏడు నెలలు.. పదో వేజ్బోర్డు 16 నెలలు.. పదకొండో వేజ్బోర్డు 17 నెలలు.. ఇలా ప్రతిసారి సింగరేణి బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం ఆలస్యమవుతూనే ఉంది.
సింగరేణిలో పనిచేస్తూ విరమణ పొందిన వారిలో లాండ్రీ, మేస్త్రీ, బంగారు నగలు చేయడం, వడ్రంగి (ఫర్నిచర్) తదితర కుల వృత్తులను చేస్తున్న వారే అధికంగా ఉన్నారు. మరికొందరు సింగరేణి రిటైర్డ్ కార్మికులు పలు షాపుల్లో
సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల పేరుతో కొత్తగా విధుల్లో చేరిన యువ కార్మికులు విధులకు అకారణంగా డుమ్మా కొడుతూ డిస్మిస్ పాలవుతున్నారు. వీరి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుండడంతో తల్లిదండ్రుల ఆశలు, ముఖ్యమంత
Singareni | సింగరేణిపై కేంద్రం కుట్రకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. కేంద్రం కుట్రను బండి సంజయ్ అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. కోయలగూడెం మ�
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో విశాఖ ఉక్కు కార్మికుల పోరాటంపై నోరు మెదపని ప్రధాని మోదీ.. తెలంగాణ పర్యటనలో మాత్రం సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రకటించడంపై ఆసక్తికర చర్చ నడుస్తున్నది.
మోదీ ప్రభుత్వం కాంట్రాక్టు, ప్రైవేటీకరణ విధానాలతో లాభాల్లో ఉన్న సింగరేణిని బతికుండగానే చంపే కుట్ర చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అనుమా నం వ్యక్తం చేశారు. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా �
CPI Leader Narayana | మోదీ ప్రభుత్వం కాంటాక్టు, ప్రైవేటీకరణ విధానాలతో సింగరేణి సంస్థను బతికుండగానే చంపేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మండిపడ్డారు. నొప్పి లేకుండా జలగ రక్తాన్ని
CPI Narayana | సింగరేణిని జలగలా రక్తం పీల్చేందుకు మోదీ కుయుక్తులు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేని అయితే బ్లాక్ల కేటాయింపు అధికారం
సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు.
Singareni | ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు.
Singareni | ప్రధాని మోదీ రామగుండం పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఈనెల 12 మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు
సింగరేణి కార్మిక కుటుంబాల్లో ‘కారుణ్య కాంతులు’ నిండుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో పోయాయనుకున్న తండ్రీ కొడుకుల ఉద్యోగాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ కృషితో వస్తున్నాయి. దీంతో కార్మిక కుటు�