సంస్థలో రెండేళ్లుగా ఖా ళీగా ఉన్న డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), ఈ నెలాఖరుతో ఖాళీ అవుతున్న డైరెక్టర్(ఆపరేషన్) పోస్టులను భర్తీ చేస్తూ సీఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్
సింగరేణి బొగ్గు గనుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
ఖండాంతరాల్లో ఖ్యాతినార్జించిన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్' విజయ బావుటా వెనుక మన సింగరేణి బిడ్డ జీవన్బాబు కూడా కీలక భాగస్వామిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంఎం కీరవాణి స్వరపర్చిన ఈ సినిమాలోని ‘నాటు నాట
కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సంఘం ఎన్నికల్లో సింగరేణి బ్రాంచ్ ప్రతినిధులు బలపరిచిన బ్లాక్ డైమండ్ ప్యానల్ సంపూర్ణ విజయం సాధించింది
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మి ది నెలల్లోనే సింగరేణి టర్నోవర్లో భారీ వృద్ధిని సాధించిందని సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. గడిచిన 9 నెలల్లో రూ. 23,225 కోట్ల టర్నోవర్ సాధించినట్టు పేర్కొన్నారు.
సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ ముగిసిన నాటికి (మూడో త్రైమాసికం) ఆల్టైం రికార్డుగా రూ.23,225 కోట్ల టర్నోవర్ సాధించిందని సీఎండీ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కొల్ కతాలో జరిగిన సమావేశంలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగివచ్చి 19శాతం వేతనాల పెరుగుదలకు అంగీక�
అడవుల రక్షణ, పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యతగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్దతతో వ్యవహరించా�