తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ దొంగ పాదయాత్రలు చేస్తూ అబద్ధాలు చెప్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వి�
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ
సింగరేణిపై కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది. ప్రధాని మోదీ మొదలు బీజేపీ రాష్ట్ర నేతల వరకూ సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ పలికిన మాటలు బూటకమని తేలిపోయింది.
సింగరేణిని కాగితరహిత సంస్థగా రూపొందించాలని సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరాం అధికారులకు ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి కనీసం ఒక ఏరియాను ఈ-ఆఫీస్గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి.. కారుణ్య నియామకాల ద్వారా కొందరు యువకులు సింగరేణి ఉద్యోగాల్లో చేరుతున్నా రు. బొగ్గుబాయి పని కష్టమే అయినప్పటికీ, ఉద్యోగ భ ద్రతే ముఖ్యమని భావించి, కదిలి వస్తున్నారు
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని చెప్పిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను దారుణంగా వంచించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు.
సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం మంచిర్యాల జి ల్లా కేంద్రంలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
ఇటీవల నవంబర్ 12వ తేదీన ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని చిలుక పలుకులు పలికిండు. తన హావభావాలతో సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిండు. ‘సింగరేణిలో 51 శాతం వాటా తెల�
సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంపై సింగరేణి భగ్గుమన్నది. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో
ప్రధాని మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రామగుండం వచ్చి మరీ.. సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని చెప్పిన మోదీ.. నెల తిరగకుండానే మాట తప్పారని మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా 141 బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రం సిద్ధం కావడం సరైందికాదు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగంలో ఉన్న బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ ప్రయత్నాలు చేస్తున్నడు. దశలవారీగా బొగ్�
రాష్ట్రంలోని భూగర్భ గనుల్లో అన్ని చోట్ల దాదాపు బొగ్గు నిల్వలు పూర్తయి, వాటిలో అనుకూలంగా ఉన్న వాటిని ఓపెన్కాస్టుగా మార్చేదిశగా సింగరేణి అడుగులు వేస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో మరో 20 ఏండ్ల వరకే మనుగ