ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మి ది నెలల్లోనే సింగరేణి టర్నోవర్లో భారీ వృద్ధిని సాధించిందని సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. గడిచిన 9 నెలల్లో రూ. 23,225 కోట్ల టర్నోవర్ సాధించినట్టు పేర్కొన్నారు.
సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ ముగిసిన నాటికి (మూడో త్రైమాసికం) ఆల్టైం రికార్డుగా రూ.23,225 కోట్ల టర్నోవర్ సాధించిందని సీఎండీ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కొల్ కతాలో జరిగిన సమావేశంలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగివచ్చి 19శాతం వేతనాల పెరుగుదలకు అంగీక�
అడవుల రక్షణ, పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యతగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్దతతో వ్యవహరించా�
సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి 89శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 74మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతర్గతంగా 70మిలియ
శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో ఇటీవల సింగరేణి స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. సింగరేణి యాజమాన్యం పవర్ లిఫ�
కేంద్రం బొగ్గు బ్లాకుల వేలం ఆపకపోతే నల్ల చట్టాలపై రైతులు చేసిన పోరాటాన్ని గుర్తుచేయాల్సి వస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.