KTR | పెద్దపల్లి : తెలంగాణ కొంగు బంగారం సింగరేణి.. రాష్ట్రానికే వెలుగుల మణిహారం సింగరేణి.. సింగరేణి అంటే ఒక కంపెనీ కాదు.. సింగరేణి అంటే తెలంగాణ భాగ్యరేఖ.. తెలంగాణ జీవనాడి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల �
వినియోగదారుల కోరిక మేరకు సింగరేణిలో మరింత సన్నని బొగ్గును ఉత్పత్తి చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని సింగరేణిభవన్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ)లపై సి�
సింగరేణి కాలరీస్ కం పెనీ ఈ ఆర్థిక సం వత్సరం తొలి నెలలో 60 లక్షల టన్నుల బొగ్గు రవా ణా చేసి.. గత ఏడాది ఏప్రిల్ కన్నా 5.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. అలాగే బొగ్గు ఉత్పత్త�
Floating solar | సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పాదక రంగంతోపాటు విద్యుత్ ఉత్పత్తిరంగంలోనూ మరో ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఫ్లోటింగ్ సోలార్ విద్యుదుత్పత్తికి శ్రీకారం చుట్టింది. బొగ్గు పరిశ్రమల్లో ఫ�
సింగరేణి సోలార్కు మరో జాతీయ పురస్కారం దక్కింది. అతితక్కువ సమయంలో పర్యావరణహితంగా 224 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినందుకు ‘రెనివ్ ఎక్స్' అవ�
Singareni | బొగ్గు ఉత్పత్తితోపాటు.. థర్మల్ విద్యు త్తు, సోలార్ విద్యుత్తు రంగాల్లోనూ రాణి స్తూ రూ.32 వేల కోట్ల టర్నోవర్, రూ.11,665 కోట్ల డిపాజిట్లు, ఏటా రూ.750 కోట్లకుపైగా వడ్డీ రాబడితో పూర్తి ఆర్థిక పరిపుష్టితో ఉన్న స�
సీఎం కేసీఆర్.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. వారికి ఇచ్చిన హామీలతో పాటు అడుగకుండానే అనేక హామీలను నెరవేర్చారు. స్పెషల్ ఇంక్రిమెంట్ల అమలు, మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలు, ఏస�
ఎండాకాలంలో పెరుగుతున్న డిమాండ్ మేరకు 2.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని, ఆ మొత్తాన్ని సత్వరమే రవాణా చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్ సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జీఎంలతో సంస్థ
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలనకు వెళ్లిన సింగరేణి డైరెక్టర్ల బృ
Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్ను టేకోవర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి జాయింట్ వెంచర్ కింద ఉక్కు పరిశ్రమ టేకోవర్పై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట�
గతంలో సింగరేణిలో సూపరింటెండెంట్ ఆఫ్ మైన్స్ (ఎస్ఓఎం)గా పనిచేసిన పల్లెర్ల శరత్ కుమార్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ (ఎంఓఈఎఫ్) సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ
బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని, సింగరేణి గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందరమూ కలిసికట్టుగా పోరాడి సింగరేణిని క�
సింగరేణి బొగ్గు బావులను వేలం నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు.