వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel plant) ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆ�
ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్లో మే నెల నుంచి ఉత్పత్తిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఆ గని నుంచి వెలికితీసే బొగ్గును సమీపంలోని హండపా రైల్వే సైడింగ్ నుంచి రవాణా చేయాలని సింగరేణి డైరెక్టర�
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతున్నది. దాన్ని తమకనుకూలంగా మార్చుకోవాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విపక్షాలు తమ ఉనికి �
సింగరేణిలో ఎస్సీ ఉద్యోగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు సుభాష్ పార్థీ ప్రశంసలు కురిపించారు. సింగరేణిలో అమలుచేస్తున్న ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్,
ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతున్నది. మే మొదటి వారం నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేయోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్�
జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)కు నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ను పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. సోమవారం సింగరేణి భవన్�
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి బొ గ్గు ఉత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నది. మరో 11 రోజు ల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 67మిలియన్ టన్�
సింగరేణి సంస్థ తాను వినియోగించే విద్యుత్కు సమానంగా 2024వ సంవత్సరానికల్లా సోలార్ విద్యుత్ను స్వయంగా ఉత్పత్తి చేస్తూ ‘నెట్ జీరో ఎనర్జీ’ సంస్థగా అవతరించనున్నదని, ఈ మేరకు సంస్థ ప్రణాళికాబద్ధంగా ముందుకు
సింగరేణి సంస్థ 2024 నాటికి నెట్ జీరో ఎనర్జీ సంస్థగా అవతరిస్తుందని, దేశంలోనే పూర్తి పర్యావరణ హిత సోలార్ ఎనర్జీతో నడుస్తున్న తొలి బొగ్గు సంస్థగా చరిత్ర సృష్టిస్తుందని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు.
Singareni Elections | సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ లభించింది. సోమవారం హైదరాబాద్లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల రిటర్నిం�
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు కృషిచేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన నల్లసూర్యుల కోసం.. వారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు య�
నేటి ఆధునిక సమాజంలో మహిళ ఒక పైలట్గా, అంతరిక్ష వ్యోమగామిగా, డాక్టర్గా, పోలీసుగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, ఆర్మీగా, వాణిజ్యవేత్తగా, రాజకీయ నాయకురాలిగా.. ఇలా అన్నిరంగాల్లో నేడు ‘స్త్రీ’ రాణిస్తున్నది.
తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్తు కేంద్రాల డిమాండ్ మేరకు బొగ్గు ఉత్పత్తి, రవ
సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పిత్తి లక్ష్యానికి చేరువైంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు 6,67,86,400 టన్నులకు గాను 6,01,27,365 టన్నులు సా ధించి, లక్ష్య సాధనకు అతి దగ్గరలో ఉంది.