బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని, సింగరేణి గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందరమూ కలిసికట్టుగా పోరాడి సింగరేణిని క�
సింగరేణి బొగ్గు బావులను వేలం నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
సింగరేణిని ప్రైవేటీకరిస్తే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు సమాధి కడతారని సీపీఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై పలు గ్రామాల్లో నాయకులు శనివారం నిరసన వ్యక్తంచే�
సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రెడ్హిల్స్ సింగరేణి భవన్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, ప్రధ�
దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థల ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి, కానీ ప్రధాని మోదీ ‘అచ్చేదిన్ ఆయేగీ’ అంటూనే దేశ వనరులు మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు.
Singareni | ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయ�
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణిలోని పలు బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడంపై �
ఏ హక్కు కోసమైతే పోరాడి, ఎందరి త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామో, ఇప్పుడా హక్కును హరిస్తానంటే ఎట్ల చూస్తూ ఊరుకోగలం! ఎలా మౌనం వహిస్తాం! అందుకే మా బొగ్గు మాగ్గావాలె అంటున్నాం. సింగరేణికి 130 ఏండ్లు దాటాయి. మ�
Koppula Eshwar | గోదావరిఖని : సింగరేణి( Singareni ) సంస్థను ప్రైవేటీకరణ చేసే అంశంపై, బొగ్గు బ్లాకులను వేలం వేసే విషయమై ప్రధాని మోదీ( PM Modi ) స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఆందోళనలు చేపడుతూనే ఉంటుందని రాష�
Singareni | కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు మండిపడ్డారు. త�
Singareni | హైదరాబాద్ : సింగరేణి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన సింగరేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్( BRS party ) మహా ధర్నాలు చేపట్టనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( Minister KTR ) పిలుపున
కేంద్ర ప్రభుత్వం వేలంపాటలో ఉంచిన సింగరేణికి సంబంధించిన నాలుగు గనులు కూడా తిరిగి సింగరేణికే కేటాయించే అవకాశం ఉన్నదని కంపెనీ సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో 750 లక్షల టన్నుల బొగ్గు ఉత�
ముగిసిన ఆర్థిక సంవత్సరం(2022-23)లో సింగరేణి సంస్థ రూ.32,830 కోట్ల టర్నోవర్ సాధించిందని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.26,619 కోట్ల కంటే 23% అధికమని వివరించారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ నిర్దేశించిన 140 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 128.01 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి ఉత్పత్తి లక్ష్యంతో 91 శాతం వృద్ది రేటును సాధించింది.