తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబురాలు జరుపుకుంటున్న కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణ
స్వరాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర సర్కారు పలు రంగాల్లో శిక్షణ ఇస్తూ.. పరిశ్రమలు నెలకొల్పడానికి సహాయ, సహకారాలు అందిస్తున్నది. నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్), టీ ఫ్రైడ్
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టర్నోవర్, లాభాలు, బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిపిందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఐదేండ్లలో వంద మిలి�
సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. లాభాల్లో కార్మికులకు �
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల �
Singareni | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ తన చరిత్రలోనే ఎన్నడూ సాధించని టర్నోవర్ సాధించిందని సంస్థ ఎండీ ఎన్ శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రగతిలో తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహించిందని, ఇదే స�
Singareni | సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పర్యావరణహిత చర్యలకు రాష్ట్ర స్థాయి పురస్కారం వరించింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అవలంబిస్తున్న పర్యావరణహిత మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి చర్యలకు మరో
ప్రభుత్వరంగ సంస్థల అవసరం లేదంటూ, వేల కోట్ల ఆస్తులు కలిగి లాభాల్లో ఉన్నవాటిని, అప్పుల నెపంతో తమకు కావాల్సిన కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అప్పగించింది కేంద్రంలోని మోదీ సర్కార్.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొమ్మిదేండ్లలో సింగరేణి అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని, సంక్షేమంలోనూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శంగా నిలిచిందని సీఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొ�
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం.. అనేక విభజన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. తాజాగా మోదీ సర్కారు మరో విభజన హామీని తొక్కిపెట్టింది.
సీఎం కప్ టోర్నీ క్రీడల నిర్వహణకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను సాంస్కృతిక, క్రీడా, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది కుటుంబాలకు సింగరేణి కన్నతల్లి వంటిది. ఇక లాభాలు, లాభాల వాటా పంపిణీ, బోనస్, అలవెన్సులు ఇలా ఎన్నో.. ఇదంతా రెండు తెలుగు రాష్ర్టాల ప
Singareni | సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ జియో మైన్టెక్ ‘గ్లోబల్ రెయిన్బో’ అవార్డును అందుకుంది. సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాంను సైతం ఇన్నొవేటివ్ లీడర్షిప్ ఎక్స్లెన్స్ అవార్డును సత్కరించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో ముందడుగు వేసింది. ఒకే రోజు రెండు ప్రతిష్ఠాత్మక నిర్ణయాలు తీసుకున్నది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్తో పరస్పర ఒ ప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ద్వారా ఉస్మానియ