ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణిలోని పలు బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడంపై �
ఏ హక్కు కోసమైతే పోరాడి, ఎందరి త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామో, ఇప్పుడా హక్కును హరిస్తానంటే ఎట్ల చూస్తూ ఊరుకోగలం! ఎలా మౌనం వహిస్తాం! అందుకే మా బొగ్గు మాగ్గావాలె అంటున్నాం. సింగరేణికి 130 ఏండ్లు దాటాయి. మ�
Koppula Eshwar | గోదావరిఖని : సింగరేణి( Singareni ) సంస్థను ప్రైవేటీకరణ చేసే అంశంపై, బొగ్గు బ్లాకులను వేలం వేసే విషయమై ప్రధాని మోదీ( PM Modi ) స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఆందోళనలు చేపడుతూనే ఉంటుందని రాష�
Singareni | కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు మండిపడ్డారు. త�
Singareni | హైదరాబాద్ : సింగరేణి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన సింగరేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్( BRS party ) మహా ధర్నాలు చేపట్టనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( Minister KTR ) పిలుపున
కేంద్ర ప్రభుత్వం వేలంపాటలో ఉంచిన సింగరేణికి సంబంధించిన నాలుగు గనులు కూడా తిరిగి సింగరేణికే కేటాయించే అవకాశం ఉన్నదని కంపెనీ సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో 750 లక్షల టన్నుల బొగ్గు ఉత�
ముగిసిన ఆర్థిక సంవత్సరం(2022-23)లో సింగరేణి సంస్థ రూ.32,830 కోట్ల టర్నోవర్ సాధించిందని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.26,619 కోట్ల కంటే 23% అధికమని వివరించారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ నిర్దేశించిన 140 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 128.01 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి ఉత్పత్తి లక్ష్యంతో 91 శాతం వృద్ది రేటును సాధించింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel plant) ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆ�
ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్లో మే నెల నుంచి ఉత్పత్తిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఆ గని నుంచి వెలికితీసే బొగ్గును సమీపంలోని హండపా రైల్వే సైడింగ్ నుంచి రవాణా చేయాలని సింగరేణి డైరెక్టర�
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతున్నది. దాన్ని తమకనుకూలంగా మార్చుకోవాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విపక్షాలు తమ ఉనికి �
సింగరేణిలో ఎస్సీ ఉద్యోగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు సుభాష్ పార్థీ ప్రశంసలు కురిపించారు. సింగరేణిలో అమలుచేస్తున్న ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్,
ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతున్నది. మే మొదటి వారం నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేయోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్�
జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)కు నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ను పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. సోమవారం సింగరేణి భవన్�