Singareni | సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పర్యావరణహిత చర్యలకు రాష్ట్ర స్థాయి పురస్కారం వరించింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అవలంబిస్తున్న పర్యావరణహిత మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి చర్యలకు మరో
ప్రభుత్వరంగ సంస్థల అవసరం లేదంటూ, వేల కోట్ల ఆస్తులు కలిగి లాభాల్లో ఉన్నవాటిని, అప్పుల నెపంతో తమకు కావాల్సిన కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అప్పగించింది కేంద్రంలోని మోదీ సర్కార్.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొమ్మిదేండ్లలో సింగరేణి అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని, సంక్షేమంలోనూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శంగా నిలిచిందని సీఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొ�
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం.. అనేక విభజన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. తాజాగా మోదీ సర్కారు మరో విభజన హామీని తొక్కిపెట్టింది.
సీఎం కప్ టోర్నీ క్రీడల నిర్వహణకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను సాంస్కృతిక, క్రీడా, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది కుటుంబాలకు సింగరేణి కన్నతల్లి వంటిది. ఇక లాభాలు, లాభాల వాటా పంపిణీ, బోనస్, అలవెన్సులు ఇలా ఎన్నో.. ఇదంతా రెండు తెలుగు రాష్ర్టాల ప
Singareni | సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ జియో మైన్టెక్ ‘గ్లోబల్ రెయిన్బో’ అవార్డును అందుకుంది. సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాంను సైతం ఇన్నొవేటివ్ లీడర్షిప్ ఎక్స్లెన్స్ అవార్డును సత్కరించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో ముందడుగు వేసింది. ఒకే రోజు రెండు ప్రతిష్ఠాత్మక నిర్ణయాలు తీసుకున్నది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్తో పరస్పర ఒ ప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ద్వారా ఉస్మానియ
‘రామగుండం ప్రజల సేవ కోసమే ఈ జీవితం. నా చివరి శ్వాస వరకు వారి వెంటే ఉంట. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుత’ అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చి రామగుండం నవ నిర్మాణ సభన�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్(జలగం వెంగళరావు) ఓపెన్కాస్టు.. బొగ్గు ఉత్పత్తిలో రారాజులా నిలుస్తున్నది. సింగరేణి వ్యాప్తంగా 18 ఓసీపీల్లో అధిక ఉత్పత్తి సాధించిన రికార్డును నెలకొల్పింది.
KTR | పెద్దపల్లి : తెలంగాణ కొంగు బంగారం సింగరేణి.. రాష్ట్రానికే వెలుగుల మణిహారం సింగరేణి.. సింగరేణి అంటే ఒక కంపెనీ కాదు.. సింగరేణి అంటే తెలంగాణ భాగ్యరేఖ.. తెలంగాణ జీవనాడి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల �
వినియోగదారుల కోరిక మేరకు సింగరేణిలో మరింత సన్నని బొగ్గును ఉత్పత్తి చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని సింగరేణిభవన్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ)లపై సి�