ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణలో భాగంగా ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు సింగరేణి డైరెక్టర్ బలరాం (పీఏడబ్ల్యూ) తెలిపారు.
ఆది నుంచీ సింగరేణిపై ప్రత్యేక అభిమానం చూపుతున్న సీఎం కేసీఆర్, మ రోసారి తన ప్రేమను చాటారు. 2023-24 సంవత్సరానికిగాను సంస్థ సాధించిన లాభాల్లో వాటా, దీపావళి బోనస్ కింద కార్మికులకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని అసెం
కాంగ్రెస్.. సింగరేణిని సంస్థను నిర్వీర్యం చేస్తే, స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నల్లనేలను ప్రగతిబాట పట్టించి.. మా బతుకుల్లో వెలుగులు నింపారని కార్మికులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాల
ఆధునీకరణ పనుల పేరిట కాజీపేట-సిర్పూర్ కాగజ్నగర్ మధ్యన నడిచే సింగరేణి, రామగిరి రైళ్లను రద్దు చేసి నెలన్నర దాటింది. దీంతో కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. సికింద్రాబాద్ సెక్�
ఈ ఏడాది చివరినాటికి కొత్తగా చేపట్టిన నాలుగు ఓపెన్ కాస్గ్ బొగ్గు గనులతోపాటు వచ్చే ఏడాది మరో నాలుగు ప్రాజెక్టుల నుంచి 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీ�
Singareni | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో థర్మల్ విద్యుదుత్పత్తికి ఎటువంటి ఆటంకం కలుగకుండా సింగరేణి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే విద్యుదుత్పత్తి కేంద్రాలకు సింగరేణి నుంచి నిరంతరం బొగ్గు సరఫ
సింగరేణి కాలరీస్ క్వార్టర్లు, గెస్ట్హౌస్ నిర్మాణం కోసం షేక్పేట గ్రామంలోని 403 సర్వే నంబర్లో చదరపు గజం రూ.1.5 లక్షల ధరతో ప్రభుత్వం 1,000 గజాల భూమిని కేటాయించింది.
భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టుల నుంచి నీరు వచ్చే ప్రాంతాలు, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు ఏకధాటిగా కుండపోత వాన పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. ప్రాజెక్టుల్�
సోమవారం సాయంత్రం నుంచి వర్షం పడుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొలాల్లో నీరు చేరడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బేతుపల్లి చెరువుకు పెద్ద ఎత్తున వరదవచ్చి చేరడంతో అలుగు ఉధృతంగా ప�
సింగరేణి యాజమాన్యం.. బొగ్గు ఉత్పిత్తి.., ఉత్పాదకత.., కార్మికుల సంక్షేమమంతోపాటు పర్యావరణ పరిరక్షక్షణకూ కృషిచేస్తున్నది. వాతావరణం, నదీ జలాలు కాలుష్యం కాకుండా వేస్ట్ ప్లాస్టిక్ను తిరిగి పార్కింగ్ టైల్స్�
జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో సింగరేణి (Singareni) ఓపెన్ కాస్ట్లో బొగ్గు (Coal) ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ (Open cast) కేటీకే (KTK) 2, 3 గనుల్లో 7,025 టన్నుల బోగ్గుఉత్పత్తిక�
సింగరేణి కార్మిక కాలనీల్లో తాగునీటి ఇక్కట్ల ను యాజమాన్యం తీర్చింది. గత కొంతకాలం గా కలుషిత నీరు వస్తుండడంతో కార్మిక, కార్మి కేతర కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. ఈ సమస్యను కార్మిక సంఘాలు యాజ మాన్యం, �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో (Kothagudem) గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో భారీ వానపడుతున్నది.