పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టడంలో ముందువరుసలో నిలిచే సింగరేణి మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ప్రస్తుతం నిర్వహిస్తున్న హైడ్రోజన్ ప్లాంట్ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా మార్చడంతోపాటు, రామగు�
తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు స్థలాలు ఇవ్వడంతోపాటు ఇంటి పట్టాలు ఇచ్చి అండగా నిలుస్తోంది. పేదలు ఇళ్లు లేదని ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో వారికి చేయూతనిస్తూ బాసటగా నిలుస్తోంది.
కేసీఆర్ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం’ అని మునిసిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అదానీ అనే దోస్తు కోసం సింగరేణిని తీసుకుపోయి తాకట్టుపెట్టాలని చూస్తున్నాడని, బొగ్గు గనుల్ని వారికి రాసిచ్�
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో రూ.వందల కోట్ల నిధులు వెల్లువలా మంజూరవుతుండడంతో అనేక రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్�
సింగరేణిలో పని చే స్తున్న బదిలీ వరర్లకు యాజమా న్యం తీపి కబురు చెప్పింది. 2,266 మంది ని జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించింది. ఈ మేరకు శనివారం సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో డైరెక్టర్ బలరామ్ ఉత్తర్వులు జార
తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నడిచిన సింగరేణి కార్మికులు.. సొంత రాష్ట్రం వచ్చిన తరువాత బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సింగరేణిని బలో�
కార్మికులు వద్దంటున్నా, సంఘాలు విన్నవిస్తున్నా పెడిచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం సింగరేణి ఎన్నికలకు మొండిగా ముందుకెళ్తున్నది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర కార్మికశాఖ ఏకపక్షంగా ప్రక�
Singareni Elections | సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎల్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎన్ని�
సింగరేణిలో కనీవినీ ఎరుగని చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకున్నది. 11వ వేజ్ బోర్డుకు సంబంధించిన వేతన బకాయిలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫాలో చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా 39 వేల మంది కార్మికులకు రూ.1,4
ప్రాణాలకు తెగించి 650 మీటర్ల లోతున భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికితీస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గుగని కార్మికుల బతుకులకు కేంద్రం భరోసా కరువయింది. సంపాదించిందంతా ఆదాయపు పన్ను కట్టడానిక�
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను యాజమాన్యం గురువారం విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా 39 వేల మంది కార్మికుల ఖాతాల్లోకి వేతన బకాయిలను బదిలీ చేశారు.