సింగరేణి కాలరీస్ క్వార్టర్లు, గెస్ట్హౌస్ నిర్మాణం కోసం షేక్పేట గ్రామంలోని 403 సర్వే నంబర్లో చదరపు గజం రూ.1.5 లక్షల ధరతో ప్రభుత్వం 1,000 గజాల భూమిని కేటాయించింది.
భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టుల నుంచి నీరు వచ్చే ప్రాంతాలు, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు ఏకధాటిగా కుండపోత వాన పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. ప్రాజెక్టుల్�
సోమవారం సాయంత్రం నుంచి వర్షం పడుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొలాల్లో నీరు చేరడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బేతుపల్లి చెరువుకు పెద్ద ఎత్తున వరదవచ్చి చేరడంతో అలుగు ఉధృతంగా ప�
సింగరేణి యాజమాన్యం.. బొగ్గు ఉత్పిత్తి.., ఉత్పాదకత.., కార్మికుల సంక్షేమమంతోపాటు పర్యావరణ పరిరక్షక్షణకూ కృషిచేస్తున్నది. వాతావరణం, నదీ జలాలు కాలుష్యం కాకుండా వేస్ట్ ప్లాస్టిక్ను తిరిగి పార్కింగ్ టైల్స్�
జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో సింగరేణి (Singareni) ఓపెన్ కాస్ట్లో బొగ్గు (Coal) ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ (Open cast) కేటీకే (KTK) 2, 3 గనుల్లో 7,025 టన్నుల బోగ్గుఉత్పత్తిక�
సింగరేణి కార్మిక కాలనీల్లో తాగునీటి ఇక్కట్ల ను యాజమాన్యం తీర్చింది. గత కొంతకాలం గా కలుషిత నీరు వస్తుండడంతో కార్మిక, కార్మి కేతర కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. ఈ సమస్యను కార్మిక సంఘాలు యాజ మాన్యం, �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో (Kothagudem) గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో భారీ వానపడుతున్నది.
సింగరేణి బొగ్తు ఉత్పాదన సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా రూ.33,065 కోట్ల టర్నోవర్లో రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది.
తెలంగాణ సిరుల‘వేణి’గా వెలుగొందుతున్న సింగరేణి మరో చరిత్ర సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,222 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,227 కోట్లతో పోలిస్తే ఇది 81 శ�
సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రామగుండంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కోటా కల్పించింది. సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చి
సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. జాతీయ స్థాయిలో ఇటీవలే కుదిరిన 11వ వేజ్ బోర్డు వేతనాలను తక్షణమే అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త వేజ్ బోర్డు జీతాలు సోమవారమే ఇవ్వనున్నట్టు
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) విజయం సాధిస్తుందని, మూడోసారి గెలుపు ఖాయమని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య స్పష్టం చే�
సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధి యాజమాన్యం కృషి చేయాలని, గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్జీవోలు అభిప్రాయపడ్డారు.