బొగ్గు ఉత్పత్తి రంగంలో అపార అనుభమున్న సింగరేణి సంస్థ సౌర విద్యుత్తు ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే మొదటి దశ సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటు నెలకొల్పి విజయవంతంగా నడిస్తున్నది. మొదటి దశ సక్సెస్ క�
సింగరేణి ఉద్యోగుల కు నెల రోజుల వ్యవధిలో రూ.1726 కోట్ల వేజ్బోర్డు బకాయిలు, ఆ వెంట నే రూ.700 కోట్ల లాభాల వాటా, ఆపై రూ.300 కోట్ల దీపావళి బోనస్ చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ఏరియాలో గులాబీ జెండా ఎగరాలని, ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.
MLC Kavitha | హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలి
సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 23 నెలల 11వ వేజ్బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,726 కోట్ల బకాయిలు చెల్లించనున్నామని,
2029-30 నాటికి మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే లక్ష్యంతో సింగరేణి సంస్థ ముందుకు సాగుతోందని డైరెక్టర్ (పా) బలరాం పేర్కొన్నారు. 134 ఏళ్ల చరిత్ర కలిగిన మన సంస్థను మరింత బలోపేతం చేద్దామని పిలు�
దేశంలోని ఏ ప్రభుత్వరంగ సంస్థ సాధించని టర్నోవర్, లాభాలను సింగరేణి సాధించిందని సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణ రాకపూర్వం 2013-14లో 419 కోట్ల లాభాలు మాత్రమే రాగా, 2022-23లో రూ.2,222 కోట్లు ఆర్జించామని తెలిపారు.
లారీల్లో నిరంతరం బొగ్గు రవాణాతో ప్రమాదాలు చోటు చేసుకోవడం.. తరలింపునకు ఎక్కువ సమయం పడుతుండడం.. నిత్యం రవాణాతో ప్రధాన రహదారులు దెబ్బతినడం.. రోడ్లపై అక్కడక్కడ బొగ్గు పెళ్లలు, దుమ్ము పడడం వల్ల వాహనదారులకు ఇబ్
ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణలో భాగంగా ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు సింగరేణి డైరెక్టర్ బలరాం (పీఏడబ్ల్యూ) తెలిపారు.
ఆది నుంచీ సింగరేణిపై ప్రత్యేక అభిమానం చూపుతున్న సీఎం కేసీఆర్, మ రోసారి తన ప్రేమను చాటారు. 2023-24 సంవత్సరానికిగాను సంస్థ సాధించిన లాభాల్లో వాటా, దీపావళి బోనస్ కింద కార్మికులకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని అసెం
కాంగ్రెస్.. సింగరేణిని సంస్థను నిర్వీర్యం చేస్తే, స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నల్లనేలను ప్రగతిబాట పట్టించి.. మా బతుకుల్లో వెలుగులు నింపారని కార్మికులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాల
ఆధునీకరణ పనుల పేరిట కాజీపేట-సిర్పూర్ కాగజ్నగర్ మధ్యన నడిచే సింగరేణి, రామగిరి రైళ్లను రద్దు చేసి నెలన్నర దాటింది. దీంతో కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. సికింద్రాబాద్ సెక్�
ఈ ఏడాది చివరినాటికి కొత్తగా చేపట్టిన నాలుగు ఓపెన్ కాస్గ్ బొగ్గు గనులతోపాటు వచ్చే ఏడాది మరో నాలుగు ప్రాజెక్టుల నుంచి 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీ�
Singareni | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో థర్మల్ విద్యుదుత్పత్తికి ఎటువంటి ఆటంకం కలుగకుండా సింగరేణి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే విద్యుదుత్పత్తి కేంద్రాలకు సింగరేణి నుంచి నిరంతరం బొగ్గు సరఫ