రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను రాహుల్ చదువుతున్నారని విమర్శించారు.
సింగరేణి (Singareni) గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. సింగరేణి అభ్యర్థణ మేరకు డిసెంబర్ 27న ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు (High Court) ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎలక్షన్స్ను వా
జిల్లాల పునర్విభజనతో పాలన ప్రజలకు చేరువైంది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఉనికిలోకి రాగా, ఏడేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా అద్భుత ప్రగతి సాధించింది. అనతికాలంలోని ఆరు జిల్లాల్లో విప్లవాత్మక మార్పులు చోటు�
సమైక్య రాష్ట్రంలో 2008-09 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా 16 శాతమే. నాటి నుంచి అరకొర వాటాతో సరిపెట్టుకున్న కార్మికులకు 2013-14లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా సంస్థ లాభాల్లో కార్మి�
సింగరేణిలో జరుగుతున్న ఏడో దఫా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తూ హైదరాబాద్లోని డీవైసీఎల్సీ కార్యాలయంలో టీబీజీకేఎస్ శనివారం నామినేషన్ దాఖలు చేసింది.
Singareni | నల్లబంగారు సిరులను కడుపులో దాచుకొన్న సింగరేణి కాలరీస్ పూర్తిగా తెలంగాణకు చెందుతుందని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. సింగరేణిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని తేల్చిచెప్పిం�
సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ కింద రూ.711.18 కోట్లను ఈ నెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ �
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన ద్విసభ్య ధర్మాసనం ప్రతివాదులైన సింగరేణి వర్కర్స్ యూనియన్, కేం�
పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టడంలో ముందువరుసలో నిలిచే సింగరేణి మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ప్రస్తుతం నిర్వహిస్తున్న హైడ్రోజన్ ప్లాంట్ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా మార్చడంతోపాటు, రామగు�
తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు స్థలాలు ఇవ్వడంతోపాటు ఇంటి పట్టాలు ఇచ్చి అండగా నిలుస్తోంది. పేదలు ఇళ్లు లేదని ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో వారికి చేయూతనిస్తూ బాసటగా నిలుస్తోంది.
కేసీఆర్ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం’ అని మునిసిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అదానీ అనే దోస్తు కోసం సింగరేణిని తీసుకుపోయి తాకట్టుపెట్టాలని చూస్తున్నాడని, బొగ్గు గనుల్ని వారికి రాసిచ్�
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో రూ.వందల కోట్ల నిధులు వెల్లువలా మంజూరవుతుండడంతో అనేక రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్�
సింగరేణిలో పని చే స్తున్న బదిలీ వరర్లకు యాజమా న్యం తీపి కబురు చెప్పింది. 2,266 మంది ని జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించింది. ఈ మేరకు శనివారం సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో డైరెక్టర్ బలరామ్ ఉత్తర్వులు జార
తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నడిచిన సింగరేణి కార్మికులు.. సొంత రాష్ట్రం వచ్చిన తరువాత బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సింగరేణిని బలో�