సింగరేణి ఆవిర్భావ వేడుకలకు వేళయ్యింది. శనివారం అట్టహాసంగా నిర్వహించేందుకు శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియాన్ని యాజమాన్యం సిద్ధం చేసింది. భారీ బెలూన్లు ఏర్పాటు చేశారు. ఫుడ్, సూపర్ బజార్, ఎంవీటీసీ, ర�
సింగరేణి.. నల్ల బంగారాన్ని తనలో ఇముడ్చుకున్న నేల.. కనకరాశులకు తీసిపోని విధంగా బొగ్గు నిక్షేపాల అవని.. ఇందులోని ప్రతి గనీ.. ఓ సిరుల మాగాణే. వందేండ్లకు పైగా బొగ్గు తవ్వకాలు జరుపుతున్నా.. తరగని సిరిసపందగా నిలిచ�
తెలంగాణ కొంగుబంగారం.. సిరుల మాగాని.. సింగరేణి అద్భుతమైన ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. నేడు 103వ వసంతంలో అడుగు పెట్టబోతున్నది. నల్ల బంగారం (బొగ్గు) నిక్షేపాలను వెలికితీస్తూ నవరత్న కంపెనీగా లాభాల బాటలో పయనిస్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రానేవచ్చాయి. నిన్న మొన్నటి వరకు కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలకు బ్రేక్ పడుతుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ.. ఈ నెల 27న యథావిధిగా ఎన్నిక�
సింగరేణి (Singareni) కాలరీస్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్ను హైకోర్టు (High Court) కొట్టివేసింది.
సింగరేణి కార్మికులను ఓటు అడిగే హక్కు జాతీయ కార్మిక సంఘాలకు లేదని టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 1 గనిపై పిట్ కార్యదర్శి ఎంబడి తిరుపతి �
సింగరేణిలో సహజసిద్ధంగా లభిస్తున్న బొగ్గు ద్వారా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. అదేసంస్థ మిగులు భూముల్లోని సహజ సిద్ధమైన మొక్కల నడుమ పెరుగుతున్న చీపురు పుల్లల మొక్కలే నిరుపేద గిరిజనులకు ఆదాయ వనరులు�
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతోనే సింగరేణి మనుగడ సాధ్యమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు బాణం గుర్తుకు ఓటువేసి టీబీజీక
Singareni | సింగరేణి(Singareni )లో వారసత్వ ఉద్యోగాలు తిరిగి ఇప్పించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra) అన్నారు. గురువారం భూపాలపల్లి ఏరియాలోని కేటీ�
సమైక్య పాలనలో సిరులతల్లి సింగరేణి నిర్లక్ష్యానికి గురైంది. పాలకుల ధోరణి కారణంగా సంస్థ నష్టాల్లోకి పోయింది. అప్పులు కట్టలేక అప్పటి కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తెలంగాణ ఆస్తిగా ఉన్న సంస్థలో 49 శాతం వాటాను �
కోల్బెల్ట్ కార్మికుల పక్షాన నిలబడి వారి పక్షపాతిగా పోరాడిన ఘనత టీబీజీకేఎస్దేనని ఆ సంఘం అధ్యక్షుడు టీ.వెంకట్రావు స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించిన ఏకైక గుర్తింపు సంఘం తమదేనని అన్న
సింగరేణి కాలరీస్ కంపెనీలో యువరక్తం చేరేలా చర్యలు తీసుకున్న ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి ఏర
టీబీజీకేఎస్తోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం సాధ్యమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే -5 గనిలో సోమవారం సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ ఆధ్వర్యంలో న�