సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల తేదీ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్లీ మొదలైంది. ఇప్పటికే బరిలో నిలిచిన 13 సంఘాలకు గుర్తులు కేటాయించగా, సోమవారం జరిగిన సమావేశంలో ఈ
Singareni | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు కాకముందే సింగరేణి(Singareni)లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తేదీని ఖరారు చేశారు. సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు(Recognition election) సంబంధించి గతంలోనే ఎన్ని
CM KCR | ఎన్నడన్నా సింగరేణి చరిత్రలో కార్మికులకు రూ. 1000 కోట్లు పంచారా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కార్మికులకు బోనస్, లాభాల వాటా కింద 32 శాతం ఇచ్చిందని కేసీ
CM KCR | దద్దమ్మ కాంగ్రెస్కు చేతగాక సింగరేణిని సమైక్య చేతల చేతుల్లో పెట్టారని సీఎం కేసీఆర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
CM KCR | మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడి, ఇవాళ రూ. 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకునిపోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ బ్రహ్మాండంగా కంపెనీ బతికి ఉంది. ఇంకా ఉంటది. ఇంకా కొత్త గనులు వస్త
CM KCR | సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నామని కేస�
కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు..బీజేపీవస్తే గనుల ప్రైవేటీకరణ తప్పదని, సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు చేసే జాతీయ పార్టీకే సీఎం కేసీఆర్ మద్దతు ఇస్తారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, టీబీజీ�
సీఎం కేసీఆర్తోనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ స్పష్టం చేశారు. శాంతిఖని గని ఆవరణలో టీబీజీకేఎస్ గని ప
కాంగ్రెస్ను గెలిపిస్తే గుండారాజ్ పాలన వస్తుంది..బీఆర్ఎస్ను గెలిపిస్తే సంక్షేమ రాజ్యం వస్తుంది..ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.’ అంటూ రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ సూచించారు. �
సింగరేణి 2022-23లో సాధించిన లాభాల నుంచి 32 శాతం వాటా రూ.711 కోట్లను యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో శుక్రవారం జమచేసింది. మొదట ఈ నెల 16న చెల్లించాలని నిర్ణయించిన యాజమాన్యం.. ఎలక్షన్ కోడ్ రావడంతో సందిగ్ధంలో పడ్డది.
సింగరేణి కార్మికులకు మూడు రోజుల ముందే దసరా పండుగ వచ్చేసింది. సింగరేణి సంస్థకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల నుంచి సీఎం కేసీఆర్ 32 శాతం బోనస్ను ప్రకటించిన విషయం తెలిసిందే.