తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నడిచిన సింగరేణి కార్మికులు.. సొంత రాష్ట్రం వచ్చిన తరువాత బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సింగరేణిని బలో�
కార్మికులు వద్దంటున్నా, సంఘాలు విన్నవిస్తున్నా పెడిచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం సింగరేణి ఎన్నికలకు మొండిగా ముందుకెళ్తున్నది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర కార్మికశాఖ ఏకపక్షంగా ప్రక�
Singareni Elections | సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎల్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎన్ని�
సింగరేణిలో కనీవినీ ఎరుగని చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకున్నది. 11వ వేజ్ బోర్డుకు సంబంధించిన వేతన బకాయిలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫాలో చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా 39 వేల మంది కార్మికులకు రూ.1,4
ప్రాణాలకు తెగించి 650 మీటర్ల లోతున భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికితీస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గుగని కార్మికుల బతుకులకు కేంద్రం భరోసా కరువయింది. సంపాదించిందంతా ఆదాయపు పన్ను కట్టడానిక�
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను యాజమాన్యం గురువారం విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా 39 వేల మంది కార్మికుల ఖాతాల్లోకి వేతన బకాయిలను బదిలీ చేశారు.
సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ కోసం ఏడాది క్రితం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తూ �
ఉత్పత్తి, ఉత్పాదకతలకు కార్మికులు వెన్నెముక లాంటి వారు. ఉత్పత్తి సాధనాలతో శ్రమించి సహజ సంపదలను సమాజ వినియోగం చేస్తున్నారు. సమాజ అభివృద్ధికి తోడ్పడిన కార్మికుల, ఉద్యోగుల సామాజిక భద్రత కోసం సంక్షేమ శాసనం ర
కవిత పోరాట ఫలమే మహిళా రిజర్వేషన్ బిల్లు అని సింగరేణి మహిళా ఉద్యోగులు కొనియాడారు. మంగళవారం ఆర్జీ-2 ఏరియా జీఎం కార్యాలయ మహిళా ఉద్యోగులు, జగిత్యాల జిల్లా కథలాపూర్లో ఎంపీపీ జవ్వాజి రేవతి ఆధ్వర్యంలో.. జగిత్య
సింగరేణి సంస్థ రూ. 1348 కోట్ల అంచనాతో 8 చోట్ల చేపడుతున్న రెండోదశ 232 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం ప్రీబిడ్ సమావేశానికి 10 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు ఈ నెల 22న లేబర్ కమిషనర్ షెడ్యూల్ విడుదల చేస్తారని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తె లిపారు. సోమవారం హైదరాబాద్లో సింగరేణి కార్మిక సంఘాలతో డి