రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా కుర్సియాంగ్లో ఈ నెల 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించే 2వ ఇండో-బంగ్లాదేశ్ స్కౌట్స్ స్నేహ శిబిరానికి తెలంగాణ రాష్ట్రం తరపున జీఎం పర్సనల్ బసవయ్య ఆధ్వర్య�
జిల్లా ఇండస్ట్రీయల్ క్రికెట్ టోర్నమెంట్ అశ్వాపురం హెవీవాటర్ప్లాంట్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగింది. ఈ పోటీల్లో సింగరేణి, నవభారత్, కేటీపీఎస్ 5,6,7 దశలు, మణుగూరు బీటీపీఎస్, ఐటీసీ సారపాక, �
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అవసరాలను తీర్చడానికి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గురువారం రా�
Singareni | సింగరేణి సంస్థ ఏపీఏ పరిధి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ (ALP)కి 2023-2024 సంవత్సరానికి జాతీయ అవార్డు దక్కింది. ‘బెస్ట్ టెక్నాలజీ మైన్ ఇన్ అండర్ గ్రౌండ్ కోల్’ అవార్డు వరించింది.
సాధారణంగా ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గాదె లెనిన్ మాత్రం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. లెనిన్ తండ్రి సింగరేణి ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట�
బొగ్గు వెలికితీతకు బదులుగా భూగర్భంలోనే బొగ్గు నుంచి సిన్గ్యాస్ను ఉత్పత్తిచేసే ప్లాంట్లు త్వరలోనే రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లుగా పిలిచే వీటి ఏర్పాటుకు రా్రష్ట్ర�
సింగరేణీయులు 16న జరిగే దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలని, విధిగా విధులకు హాజరుకావాలని సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లలో సింగరేణికి సంబంధించినవి ప�
దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, విపత్తుల సమయంలో ధైర్యంగా సేవ చేసేందుకు విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం ఎంతో దోహదపడుతుందని జీఎం పర్సనల్ బసవయ్య అన్నారు. శుక్రవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్యాట�
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలను వదలడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
Revanth Reddy | హైదరాబాద్: రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని.. త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ వి�
భారత రాజ్యాంగం చూపిన బాటలో సింగరేణి పయనిస్తుందని సంస్థ సీఎండీ బలరాం అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో శుక్రవారం ఆయన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో జాతీయ జెండా�