Singareni Elections | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగ�
Singareni | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సింగరేణి కార్
టీబీజీకేఎస్.. సింగరేణి ప్రగతిలో కీలకపాత్ర పోషించడమేగాక అనేక హక్కులు సాధించి నల్లసూర్యుల మనసు గెలుచుకున్నది. ఇప్పటికే ‘గుర్తింపు’ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించగా, ముచ్చటగా మూడోసారి గెలిచే లక్ష్�
సింగరేణి సంస్థలో బుధవారం జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింగరేణివ్యాప్తంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలకు 11 ఏరియాల్లో 84 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఉద�
నేడు సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భూపాలపల్లి ఏరియాలో యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. తొమ్మిది పోలింగ్ కేంద్రాలు, అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫం�
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు సంక్షేమం విషయంలో కూడా దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉందని సింగరేణి డైరెక్టర్(పా) ఎన్.బలరాం అన్నారు. శనివారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థాని�
సింగరేణి ఆవిర్భావ వేడుకలకు వేళయ్యింది. శనివారం అట్టహాసంగా నిర్వహించేందుకు శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియాన్ని యాజమాన్యం సిద్ధం చేసింది. భారీ బెలూన్లు ఏర్పాటు చేశారు. ఫుడ్, సూపర్ బజార్, ఎంవీటీసీ, ర�
సింగరేణి.. నల్ల బంగారాన్ని తనలో ఇముడ్చుకున్న నేల.. కనకరాశులకు తీసిపోని విధంగా బొగ్గు నిక్షేపాల అవని.. ఇందులోని ప్రతి గనీ.. ఓ సిరుల మాగాణే. వందేండ్లకు పైగా బొగ్గు తవ్వకాలు జరుపుతున్నా.. తరగని సిరిసపందగా నిలిచ�
తెలంగాణ కొంగుబంగారం.. సిరుల మాగాని.. సింగరేణి అద్భుతమైన ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. నేడు 103వ వసంతంలో అడుగు పెట్టబోతున్నది. నల్ల బంగారం (బొగ్గు) నిక్షేపాలను వెలికితీస్తూ నవరత్న కంపెనీగా లాభాల బాటలో పయనిస్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రానేవచ్చాయి. నిన్న మొన్నటి వరకు కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలకు బ్రేక్ పడుతుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ.. ఈ నెల 27న యథావిధిగా ఎన్నిక�
సింగరేణి (Singareni) కాలరీస్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్ను హైకోర్టు (High Court) కొట్టివేసింది.
సింగరేణి కార్మికులను ఓటు అడిగే హక్కు జాతీయ కార్మిక సంఘాలకు లేదని టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 1 గనిపై పిట్ కార్యదర్శి ఎంబడి తిరుపతి �