బొగ్గు వెలికితీతకు బదులుగా భూగర్భంలోనే బొగ్గు నుంచి సిన్గ్యాస్ను ఉత్పత్తిచేసే ప్లాంట్లు త్వరలోనే రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లుగా పిలిచే వీటి ఏర్పాటుకు రా్రష్ట్ర�
సింగరేణీయులు 16న జరిగే దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలని, విధిగా విధులకు హాజరుకావాలని సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లలో సింగరేణికి సంబంధించినవి ప�
దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, విపత్తుల సమయంలో ధైర్యంగా సేవ చేసేందుకు విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం ఎంతో దోహదపడుతుందని జీఎం పర్సనల్ బసవయ్య అన్నారు. శుక్రవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్యాట�
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలను వదలడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
Revanth Reddy | హైదరాబాద్: రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని.. త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ వి�
భారత రాజ్యాంగం చూపిన బాటలో సింగరేణి పయనిస్తుందని సంస్థ సీఎండీ బలరాం అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో శుక్రవారం ఆయన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో జాతీయ జెండా�
సింగరేణి నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించి సంస్థ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు విచ
ఈ ఏడాది సింగరేణి జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) ఎం సురేశ్ను ‘ఉత్తమ సింగరేణియన్' అవా ర్డు వరించింది. ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా ఏరియా నుంచి ఉత్తమ అధికారిగా, అన్ని ఏరి�
Singareni |మంచిర్యాల, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్-2(ఎక్స్టర్నల్) పోస్టులకు 2022 జూన్లో నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో అదే ఏడాది సెప్టెంబర్ 4న �
సింగరేణి ఉద్యోగుల నిమిత్తం మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోసగాళ్లు డబ్బు తీసుకొని అన్ఫిట్ చేయిస్తామని ప్రలోభపెడ
రైల్వేశాఖ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ సెక్షన్కు చ�