రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ.. కాలుష్య నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. విద్యుత్తు ఉత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వెలువడుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను నియంత్రించేందుకు మం�
పెద్దపల్లిలోని సింగరేణి (Singareni) బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకున్నది. గోదావరిఖని 11 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. ఎల్హెచ్డీ యంత్రం నుంచి కిందపడి ఇజ్జగిరి ప్రతాప్ అనే ఆపరే�
రానున్న ఐదేండ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకోసం అవసరమైన ఆధునిక మైనింగ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అంశాలపై తమ సంపూర్ణ సహకారం అందించడానికి ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట�
సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాలను కలుపుతూ కోల్కారిడార్ రైల్వేమార్గం నిర్మాణానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 25 ఏండ్లుగా హామీలు, సర్వేలు, ప్రతిపాదనలు, పరిశీలనలతో కాగితాలకే పరిమితమైన రామగుండం-�
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్లో అద్భుత వృద్ధిని సాధించింది. సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేసింది.
రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే జాతీయ పార్టీల మెడలు వంచి సింగరేణిని కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే సింగరేణిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తరని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు.
జెన్కో సీఎల్ కార్మికుడిగా పని చేశానని, జేపీఏగా ఉద్యోగోన్నతి వచ్చినప్పటికీ వదిలేసి ప్రజాసేవ చేస్తున్నానని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్
బీజేపీ, కాంగ్రెస్కు దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయ ని, బీఆర్ఎస్కు మాత్రం ఒకే రాష్ట్రం... ఒకే ఎజెండా ఉన్నదని బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రె�
KCR | పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్యే పోటీ ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. బాగా బలిసిన ఆగర్భ శ్రీమంతుడు.. ఇక్కడ 26 ఏండ్లు తట్ట పట్టి లైట్ పెట్టుకుని బొగ్గు మోసిన భూగర్భ �
KCR | ముఖ్యమంత్రిని నిలదీస్తే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ నీ గుడ్లు తీసుకుని గోలీలు ఆడుతా.. నీ పేగులు మెడలేసుకుంటా.. నీ లాగుల తొండలు సొర్రకొడతా.. నిన్ను జైల�
KCR | గిరిజనులు, మారుమూల ప్రాంతాల కోసం పాత ఆదిలాబాద్ జిల్లాలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ను ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఏర్పాటు చేసుకు�
KCR | సింగరేణి ప్రాంతంలో పెద్ద కుట్ర జరగబోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేస
హామీలు ఇచ్చి విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి చురుకు తగలాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను చెన్నూరు మాజీ శాసన సభ్యుడు, మంచిర్యాల జీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క �
సింగరేణిలోని ఓపెన్కాస్టు గనుల్లో కార్మికులు మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్నారని, ఎండ తీవ్రత నుంచి వారి ని కాపాడాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరె