సింగరేణి రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నది. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో నయా రికార్డును సొంతం చేసుకున్నది.
నూతనంగా ఏర్పాటు కాబోయే ఉపరితల గనిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తిరుగుతున్న దళారుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఇల్లెందు ఏరియా జీఎం జాన్ ఆనంద్ అన్నారు. ఆదివారం జీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు శ్రామిక శక్తితోపాటు యాంత్రికశక్తి ఎంతో అవసరమని సింగరేణి సంస్థ డైరెక్టర్(పీఅండ్పీ) జి.వెంకటేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు పీకేఓసీ-2 గనిలో రూ.4.5కోట్ల విల�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తే గెలుపు మనదేనని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం కన్
సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాదిలో సింగరేణి ఆధ్వర్యంలో దాదాపు 1,900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
తాడిచర్ల కోల్ బ్లాక్-2లో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేయడానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని, త్వరలోనే అప్రూవల్ వస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార వ్యక్తం చేశా�
సీసీసీలోని సింగరేణి ఎస్సీవోఏ క్లబ్లో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7గని అధికారులు, మైనింగ్ స్టాఫ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది. 1976 నుంచి మార్చి-2024 వరకు రిటైర్డ్ అయిన గని అధికార�
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా కుర్సియాంగ్లో ఈ నెల 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించే 2వ ఇండో-బంగ్లాదేశ్ స్కౌట్స్ స్నేహ శిబిరానికి తెలంగాణ రాష్ట్రం తరపున జీఎం పర్సనల్ బసవయ్య ఆధ్వర్య�
జిల్లా ఇండస్ట్రీయల్ క్రికెట్ టోర్నమెంట్ అశ్వాపురం హెవీవాటర్ప్లాంట్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగింది. ఈ పోటీల్లో సింగరేణి, నవభారత్, కేటీపీఎస్ 5,6,7 దశలు, మణుగూరు బీటీపీఎస్, ఐటీసీ సారపాక, �
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అవసరాలను తీర్చడానికి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గురువారం రా�
Singareni | సింగరేణి సంస్థ ఏపీఏ పరిధి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ (ALP)కి 2023-2024 సంవత్సరానికి జాతీయ అవార్డు దక్కింది. ‘బెస్ట్ టెక్నాలజీ మైన్ ఇన్ అండర్ గ్రౌండ్ కోల్’ అవార్డు వరించింది.
సాధారణంగా ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గాదె లెనిన్ మాత్రం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. లెనిన్ తండ్రి సింగరేణి ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట�