కేంద్రంలో కొలువైన కొత్త ప్రభుత్వం వల్ల ఎలాంటి గుదిబండ మీద పడుతుందోనని ఆందోళన చెందుతుండగానే బొగ్గు గనుల వేలం రూపంలో ప్రమాదం రానే వచ్చింది. ఈ నెల 21న హైదరాబాద్లో జరగనున్న వాణిజ్య బొగ్గు గనుల పదో విడత వేలం �
‘నీట్' పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ, నీట్ ప
రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ వద్ద కిషన్రెడ్డి అపాయింట్మెంట్ తీసుక
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని తొమ్మిదిన్నరేండ్లు కాపాడితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండి
Singareni | సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్ బలరామ్ ఇప్పుడు కంపెనీలో పని సంస్కృతిని పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉద్�
సింగరేణి సంస్థ ఉద్యోగుల సమాచారానికి, సేవలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నందుకు గుర్తింపుగా కంప్యూటర్ ఎక్స్ప్రెస్ అనే సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఐటీ సేవల కంపెనీగా సింగరేణికి అవ
Singareni | రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఇకపై సింగరేణిలో పాలన పరుగులు పెట్టాలని సంస్థ సీఎండీ ఎన్ బలరాం సూచించారు. కోడ్ నేపథ్యంలో నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగులకు అందించాల్సిన సౌకర్యాలపై
భూగర్భం నుంచి సహజసిద్ధంగా లభించే వేడినీటి ఆవిరితో వి ద్యుత్తు ఉత్పత్తిపై సింగరేణి సంస్థ దృష్టి సారించింది. రానున్న రోజుల్లో ఓఎన్జీసీ భాగస్వామ్యంతో భారీ జియో థర్మల్ ప్లాంట్లను నిర్మించాలని యోచిస్తు�
సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో బొగ్గు గనులను చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. దక్షిణాఫ్రికా, మొజాంబిక్, బోట్స్వానా, జింబాబ్వే, నైజీరియా, ట
దేశ అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, దేశంలో అగ్రగామి ర