బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూ�
కోల్ పెన్షనర్లకు మరోసారి కేంద్రం రిక్తహస్తం చూపింది. కనీస పింఛన్ పెంపు విషయంలో పెన్షన్దారుల ఆశలపై నీళ్లు చల్లింది. బొగ్గు గని రిటైర్డ్ కార్మికుల కనీస పింఛన్ను ఇటీవల కేవలం రూ. వెయ్యికి పెంచింది.
సింగరేణిలో మరోసారి కార్మిక వర్గం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నామని, రాజకీయ పంథాలో కాకుండా కార్మిక సంఘంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట శివారులోని కేటీకే ఓసీ-3లోని బొగ్గు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. దీంతో దట్టమైన పొగ కొండంపల్లి గ్రామాన్ని చుట్టుముట్టడంతో గ్రామస్తులు భయాందోళనకు గుర�
లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వని రిటైర్డ్ ఉద్యోగులు వెంటనే మొబైల్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారా సమర్పించి సీపీఆర్ఎంఎస్ కార్డును రెన్యువల్ చేయించుకోవాలని సింగరేణి డైరెక్టర్(పా), ట్రస్టీల అధ్యక్షుడు ఎన్�
సింగరేణి రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నది. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో నయా రికార్డును సొంతం చేసుకున్నది.
నూతనంగా ఏర్పాటు కాబోయే ఉపరితల గనిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తిరుగుతున్న దళారుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఇల్లెందు ఏరియా జీఎం జాన్ ఆనంద్ అన్నారు. ఆదివారం జీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు శ్రామిక శక్తితోపాటు యాంత్రికశక్తి ఎంతో అవసరమని సింగరేణి సంస్థ డైరెక్టర్(పీఅండ్పీ) జి.వెంకటేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు పీకేఓసీ-2 గనిలో రూ.4.5కోట్ల విల�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తే గెలుపు మనదేనని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం కన్
సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాదిలో సింగరేణి ఆధ్వర్యంలో దాదాపు 1,900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
తాడిచర్ల కోల్ బ్లాక్-2లో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేయడానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని, త్వరలోనే అప్రూవల్ వస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార వ్యక్తం చేశా�
సీసీసీలోని సింగరేణి ఎస్సీవోఏ క్లబ్లో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7గని అధికారులు, మైనింగ్ స్టాఫ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది. 1976 నుంచి మార్చి-2024 వరకు రిటైర్డ్ అయిన గని అధికార�