కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆరు నెలల సమయం ఇచ్చామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అవసరమైతే ఆ హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు
సింగరేణి బొగ్గు ఉత్పత్తి పాటు విజయవంతంగా థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ అడుగుపెట్టిందని, అలాగే దేశవ్యాప్తంగా సోలార్ రంగంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సంస్థ సీఎండీ బలరాం పిలుపుని�
సింగరేణి ఇల్లెందు ఏరియా సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశించారు.
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైనా సింగరేణి స్పీడ్ పెంచింది. ఈ ఏడాది కొత్తగా నాలుగు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ�
సింగరేణి సంస్థ ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు సింగరేణీయులంతా అంకితభావంతో పనిచేద్దామని, ప్రతి ఒక్క రోజును విలువైనదిగా భావ�
సింగరేణిని దేశంలో అగ్రగామి సంస్థగా నిలపడానికి కృషిచేస్తామని సింగరేణి నూతన సీఎండీ ఎన్ బలరాం చెప్పారు. కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు థర్మల్, సోలార్ విద్యుత్తును మరింతగా విస్తరింపజేస్తామని తెల
తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిని దేశంలోనే మేటి సంస్థగా నిలుపుదామని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో సింగరేణీయులకు పిలుపుని చ్చారు. సింగరేణీయులు కష్టపడి పనిచేసి సంస్థ పరి�
సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా ఎన్.బలరాంనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు.
సింగరేణి (Singareni) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ (Sridhar) బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనుల ఉత్పత్తిలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 టాప్ ప్లేస్లో ఉందని గని మేనేజర్ ఈ తిరుపతి తెలిపారు. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర�
భూపాలపల్లి సింగరేణి ఏరియాలో బుధవారం జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఎన�
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సంస్థ వ్యాప్తంగా బుధవారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 39,773 మంది కార్మికులకు గాను 37,468 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 94.20 శాతం పోలింగ్శాతంగ