సింగరేణిలో సహజసిద్ధంగా లభిస్తున్న బొగ్గు ద్వారా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. అదేసంస్థ మిగులు భూముల్లోని సహజ సిద్ధమైన మొక్కల నడుమ పెరుగుతున్న చీపురు పుల్లల మొక్కలే నిరుపేద గిరిజనులకు ఆదాయ వనరులు�
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతోనే సింగరేణి మనుగడ సాధ్యమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు బాణం గుర్తుకు ఓటువేసి టీబీజీక
Singareni | సింగరేణి(Singareni )లో వారసత్వ ఉద్యోగాలు తిరిగి ఇప్పించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra) అన్నారు. గురువారం భూపాలపల్లి ఏరియాలోని కేటీ�
సమైక్య పాలనలో సిరులతల్లి సింగరేణి నిర్లక్ష్యానికి గురైంది. పాలకుల ధోరణి కారణంగా సంస్థ నష్టాల్లోకి పోయింది. అప్పులు కట్టలేక అప్పటి కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తెలంగాణ ఆస్తిగా ఉన్న సంస్థలో 49 శాతం వాటాను �
కోల్బెల్ట్ కార్మికుల పక్షాన నిలబడి వారి పక్షపాతిగా పోరాడిన ఘనత టీబీజీకేఎస్దేనని ఆ సంఘం అధ్యక్షుడు టీ.వెంకట్రావు స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించిన ఏకైక గుర్తింపు సంఘం తమదేనని అన్న
సింగరేణి కాలరీస్ కంపెనీలో యువరక్తం చేరేలా చర్యలు తీసుకున్న ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి ఏర
టీబీజీకేఎస్తోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం సాధ్యమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే -5 గనిలో సోమవారం సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ ఆధ్వర్యంలో న�
Singareni | సింగరేణి(Singareni)లో వారసత్వపు హక్కును తిరిగి పునరుద్ధరించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్దేనని(KCR) టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి(Miryala Rajireddy) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా అందుకు సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు ఓటుహకు వినియోగించుకోనున్నారు.
రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో, 11 ఏరియాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగనున్నా యి. సంస్థలో పనిచేస్తున్న 39,832 మంది కార్మికులు ఎన్నికల్లో ఓటు �
MLC Kavitha | సింగరేణి(Singareni) సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్(TBGKS) గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పష్టం చేశారు. కార్మికుల �
MLC Kavitha | సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, బీ�
మిగ్జాం తుఫాను (Michaung Cyclone) ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచాలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, సత్తుపల్లి, దమ్మపేట, కూస�
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల హడావుడి ముగియగానే సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగింది. ఆ సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు సోమవా రం షెడ్యూల్ విడుదలైంది.