వాళ్లు ప్రజాసంఘాల నేతలు.. ప్రశ్నించే గొంతులుగా పేరు ప్రఖ్యాతులున్నవారు.. బడుగుల కోసం నినదించినవారు.. గతంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యమాలు నడిపారు.
పర్యావరణహిత చర్యలకు పెట్టింది పేరుగా ఉన్న సింగరేణి సంస్థ.. మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కార్బన్డయాక్సైడ్ వాయువు నుంచి మిథనాల్ వాయువును ఉత్పత్తి చేసే ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నది. జ�
దేశంలో మొదటిసారిగా కార్బన్డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీకి సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక ప్లాంటును మంచిర్యాల జిల్లా జైపూర్లోని థర్మల్ విద్యుత్తు ప్లాంటులో ఏర్పాటు చేస్తున్నది. థ
ఇదొక ట్రావెలాగ్. ఇదొక అనువాదం. సైకిల్ మీద వచ్చే నాన్న కోసం ఎదురుచూసే పసితనపు దారుల్లో అమ్మ మరణాన్ని రద్దు చేసే జీవగర్ర దొరికితే బాగుండుననుకునే కథకురాలు బొగ్గుబావుల చీకటి వెలుగుల్లో తిరుగాడిన ట్రావెల�
సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్నది. అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే అధనంగా వెయ్యికోట్లకు పైగా లాభాలు గడించినట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.
బెల్లంపల్లి పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ముందు పాత సింగరేణి మ్యాగ్జిన్ స్థలంలో 200 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. రెండు దశాబ్దాల క్రితం గనులు, వ�
సింగరేణి తీరు అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణ కొంగుబంగారంగా వెలుగులీనిన సంస్థలో పాలన గాడి తప్పుతున్నది. ‘కార్మికులకు ఇది చేస్తాం.. అది చేస్తాం అని’ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ప్రభుత్వాలు, సంఘాలు పాతరవే
సింగరేణిలో ఇటీవల గెలుపొందిన గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సం ఘం ఐఎన్టీయూసీలు కార్మికుల సమస్యలను పకనపెట్టి తమ స్వలాభాల కోసమే పనిచేస్తున్నాయని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రియాజ్ �
‘మేం అధికారంలోకి వస్తే మీపై ఉన్న ఆదాయపు పన్ను భారం రద్దుకు కృషి చేస్తాం..లేదంటే మేమే భరిస్తాం.’ అంటూ సింగరేణి కార్మికులను కాంగ్రెస్ మభ్యపెట్టింది. ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లు ఇచ్చిన హామీని తుంగలో తొక్�
KTR | సింగరేణి మీద అదానీ కన్ను ఉన్నదని, ఈ దొంగల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటే మనకు ఉన్న ఒకే ఒక్క శక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి
బొగ్గు విక్రయాల ద్వారా లాభాల కంటే నష్టాలు అధికంగా వస్తున్నాయని, ఒక టన్ను విక్రయిస్తే రూ. 5 -6 వేల వరకు నష్టం వాటిళ్లుతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ రెడ్హిల్స్లోని �
సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరం లాభాల వాటా 33 శాతాన్ని సోమవారం కార్మికులకు పంపిణీ చేసింది. రూ.796.05 కోట్ల లాభాల వాటా పంపిణీ చేస్తున్నట్టు సర్క్యులర్లో పేర్కొన్న యాజమాన్యం.. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధిం�
కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలు కాకుండా కాంగ్రెస్ సర్కార్ కొత్తగా ఎన్ని నోటిఫికేషన్లు వేసిందో? ఎన్ని కొత్త ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్�
సింగరేణి కార్మికులకు అండగా బీఆర్ఎస్, టీబీజీకేఎస్ శ్రేణులు కదంతొక్కారు. సింగరేణి 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.4,701 కోట్ల వాస్తవ లాభాలపై 33 శాతం వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గోదావరిఖని