జెన్కో సీఎల్ కార్మికుడిగా పని చేశానని, జేపీఏగా ఉద్యోగోన్నతి వచ్చినప్పటికీ వదిలేసి ప్రజాసేవ చేస్తున్నానని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్
బీజేపీ, కాంగ్రెస్కు దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయ ని, బీఆర్ఎస్కు మాత్రం ఒకే రాష్ట్రం... ఒకే ఎజెండా ఉన్నదని బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రె�
KCR | పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్యే పోటీ ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. బాగా బలిసిన ఆగర్భ శ్రీమంతుడు.. ఇక్కడ 26 ఏండ్లు తట్ట పట్టి లైట్ పెట్టుకుని బొగ్గు మోసిన భూగర్భ �
KCR | ముఖ్యమంత్రిని నిలదీస్తే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ నీ గుడ్లు తీసుకుని గోలీలు ఆడుతా.. నీ పేగులు మెడలేసుకుంటా.. నీ లాగుల తొండలు సొర్రకొడతా.. నిన్ను జైల�
KCR | గిరిజనులు, మారుమూల ప్రాంతాల కోసం పాత ఆదిలాబాద్ జిల్లాలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ను ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఏర్పాటు చేసుకు�
KCR | సింగరేణి ప్రాంతంలో పెద్ద కుట్ర జరగబోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేస
హామీలు ఇచ్చి విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి చురుకు తగలాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను చెన్నూరు మాజీ శాసన సభ్యుడు, మంచిర్యాల జీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క �
సింగరేణిలోని ఓపెన్కాస్టు గనుల్లో కార్మికులు మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్నారని, ఎండ తీవ్రత నుంచి వారి ని కాపాడాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరె
బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూ�
కోల్ పెన్షనర్లకు మరోసారి కేంద్రం రిక్తహస్తం చూపింది. కనీస పింఛన్ పెంపు విషయంలో పెన్షన్దారుల ఆశలపై నీళ్లు చల్లింది. బొగ్గు గని రిటైర్డ్ కార్మికుల కనీస పింఛన్ను ఇటీవల కేవలం రూ. వెయ్యికి పెంచింది.
సింగరేణిలో మరోసారి కార్మిక వర్గం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నామని, రాజకీయ పంథాలో కాకుండా కార్మిక సంఘంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట శివారులోని కేటీకే ఓసీ-3లోని బొగ్గు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. దీంతో దట్టమైన పొగ కొండంపల్లి గ్రామాన్ని చుట్టుముట్టడంతో గ్రామస్తులు భయాందోళనకు గుర�
లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వని రిటైర్డ్ ఉద్యోగులు వెంటనే మొబైల్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారా సమర్పించి సీపీఆర్ఎంఎస్ కార్డును రెన్యువల్ చేయించుకోవాలని సింగరేణి డైరెక్టర్(పా), ట్రస్టీల అధ్యక్షుడు ఎన్�