సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ కోసం ఏడాది క్రితం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తూ �
ఉత్పత్తి, ఉత్పాదకతలకు కార్మికులు వెన్నెముక లాంటి వారు. ఉత్పత్తి సాధనాలతో శ్రమించి సహజ సంపదలను సమాజ వినియోగం చేస్తున్నారు. సమాజ అభివృద్ధికి తోడ్పడిన కార్మికుల, ఉద్యోగుల సామాజిక భద్రత కోసం సంక్షేమ శాసనం ర
కవిత పోరాట ఫలమే మహిళా రిజర్వేషన్ బిల్లు అని సింగరేణి మహిళా ఉద్యోగులు కొనియాడారు. మంగళవారం ఆర్జీ-2 ఏరియా జీఎం కార్యాలయ మహిళా ఉద్యోగులు, జగిత్యాల జిల్లా కథలాపూర్లో ఎంపీపీ జవ్వాజి రేవతి ఆధ్వర్యంలో.. జగిత్య
సింగరేణి సంస్థ రూ. 1348 కోట్ల అంచనాతో 8 చోట్ల చేపడుతున్న రెండోదశ 232 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం ప్రీబిడ్ సమావేశానికి 10 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు ఈ నెల 22న లేబర్ కమిషనర్ షెడ్యూల్ విడుదల చేస్తారని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తె లిపారు. సోమవారం హైదరాబాద్లో సింగరేణి కార్మిక సంఘాలతో డి
బొగ్గు ఉత్పత్తి రంగంలో అపార అనుభమున్న సింగరేణి సంస్థ సౌర విద్యుత్తు ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే మొదటి దశ సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటు నెలకొల్పి విజయవంతంగా నడిస్తున్నది. మొదటి దశ సక్సెస్ క�
సింగరేణి ఉద్యోగుల కు నెల రోజుల వ్యవధిలో రూ.1726 కోట్ల వేజ్బోర్డు బకాయిలు, ఆ వెంట నే రూ.700 కోట్ల లాభాల వాటా, ఆపై రూ.300 కోట్ల దీపావళి బోనస్ చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ఏరియాలో గులాబీ జెండా ఎగరాలని, ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.
MLC Kavitha | హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలి
సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 23 నెలల 11వ వేజ్బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,726 కోట్ల బకాయిలు చెల్లించనున్నామని,
2029-30 నాటికి మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే లక్ష్యంతో సింగరేణి సంస్థ ముందుకు సాగుతోందని డైరెక్టర్ (పా) బలరాం పేర్కొన్నారు. 134 ఏళ్ల చరిత్ర కలిగిన మన సంస్థను మరింత బలోపేతం చేద్దామని పిలు�
దేశంలోని ఏ ప్రభుత్వరంగ సంస్థ సాధించని టర్నోవర్, లాభాలను సింగరేణి సాధించిందని సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణ రాకపూర్వం 2013-14లో 419 కోట్ల లాభాలు మాత్రమే రాగా, 2022-23లో రూ.2,222 కోట్లు ఆర్జించామని తెలిపారు.
లారీల్లో నిరంతరం బొగ్గు రవాణాతో ప్రమాదాలు చోటు చేసుకోవడం.. తరలింపునకు ఎక్కువ సమయం పడుతుండడం.. నిత్యం రవాణాతో ప్రధాన రహదారులు దెబ్బతినడం.. రోడ్లపై అక్కడక్కడ బొగ్గు పెళ్లలు, దుమ్ము పడడం వల్ల వాహనదారులకు ఇబ్