సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)కు మధ్య దక్షిణ భారత స్థాయిలో సోమవారం బొగ్గు సరఫరాకు సంబంధించి నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి.
‘మేము నల్లని బొగ్గును ఉత్పత్తి చేస్తాం... కానీ ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణే మా లక్ష్యం’. ఇదీ తెలంగాణ అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి నినాదం. నినాదానికే అది పరిమితం కాలేదు . ఏటా లక్షలాది మొక్కలు నాటుత�
తెలంగాణకు గొప్ప ఆస్తి అయిన సింగరేణి సం స్థను కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్థకు పూర్వవైభవం తెస్తున్నామని చెప్పారు. మంచిర్యాలలో శుక్రవార�
సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి.. కార్మికుల కష్టంతో అభివృద్ధి చెందుతూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ�
పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ వి నియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలపై దృష్టి సా రించాల్సిన అవసరం ఉందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబురాలు జరుపుకుంటున్న కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణ
స్వరాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర సర్కారు పలు రంగాల్లో శిక్షణ ఇస్తూ.. పరిశ్రమలు నెలకొల్పడానికి సహాయ, సహకారాలు అందిస్తున్నది. నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్), టీ ఫ్రైడ్
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టర్నోవర్, లాభాలు, బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిపిందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఐదేండ్లలో వంద మిలి�
సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. లాభాల్లో కార్మికులకు �
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల �
Singareni | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ తన చరిత్రలోనే ఎన్నడూ సాధించని టర్నోవర్ సాధించిందని సంస్థ ఎండీ ఎన్ శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రగతిలో తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహించిందని, ఇదే స�