సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి బొ గ్గు ఉత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నది. మరో 11 రోజు ల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 67మిలియన్ టన్�
సింగరేణి సంస్థ తాను వినియోగించే విద్యుత్కు సమానంగా 2024వ సంవత్సరానికల్లా సోలార్ విద్యుత్ను స్వయంగా ఉత్పత్తి చేస్తూ ‘నెట్ జీరో ఎనర్జీ’ సంస్థగా అవతరించనున్నదని, ఈ మేరకు సంస్థ ప్రణాళికాబద్ధంగా ముందుకు
సింగరేణి సంస్థ 2024 నాటికి నెట్ జీరో ఎనర్జీ సంస్థగా అవతరిస్తుందని, దేశంలోనే పూర్తి పర్యావరణ హిత సోలార్ ఎనర్జీతో నడుస్తున్న తొలి బొగ్గు సంస్థగా చరిత్ర సృష్టిస్తుందని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు.
Singareni Elections | సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ లభించింది. సోమవారం హైదరాబాద్లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల రిటర్నిం�
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు కృషిచేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన నల్లసూర్యుల కోసం.. వారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు య�
నేటి ఆధునిక సమాజంలో మహిళ ఒక పైలట్గా, అంతరిక్ష వ్యోమగామిగా, డాక్టర్గా, పోలీసుగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, ఆర్మీగా, వాణిజ్యవేత్తగా, రాజకీయ నాయకురాలిగా.. ఇలా అన్నిరంగాల్లో నేడు ‘స్త్రీ’ రాణిస్తున్నది.
తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్తు కేంద్రాల డిమాండ్ మేరకు బొగ్గు ఉత్పత్తి, రవ
సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పిత్తి లక్ష్యానికి చేరువైంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు 6,67,86,400 టన్నులకు గాను 6,01,27,365 టన్నులు సా ధించి, లక్ష్య సాధనకు అతి దగ్గరలో ఉంది.
సింగరేణి రామగుండం రీజియన్-1 (ఆర్జీ-1) గతంలో ఎన్నడూ లేనివిధంగా బొగ్గు ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను నిర్దేశించుకున్న 39.20 లక్షల టన్నుల ఉత్పత్తిని 41 రోజుల ముందుగానే చేధించింది
సింగరేణికి మహర్దశ రావాలన్నా, కేంద్రం కుట్రలకు అడ్డుకట్ట పడాలన్నా, కార్మికులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుకావాలన్నా, దశాబ్దాల తరబడి కేంద్రం వద్ద ఉన్న అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించాలన్న�
దేశానికి ప్రమాదకరమైన బీజేపీని నిలువరించడమే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం.. దానికోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
సింగరేణి సంస్థ వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్ బలరాం తెలిపారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన మల్టి స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని శనివార�
Minister Harish Rao | రామగుండం మెడికల్ కాలేజీలో ఆడ్మిషన్లలో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్లు ఇస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఆ ఆస్పత్రికి సింగరేణి పేరు పెడతామని.. సింగరేణి కార్మికులకు ప్రత్యేక వా�