సింగరేణి పరిసర ప్రాంతాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలతో రూపొందించిన లఘు చిత్రానికి సీఎస్ఆర్ పురస్కారం లభించింది. గురువారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజా హోటల్లో నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ సొస�
సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కార్మిక లోకం భగ్గుమన్నది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై రగిలిపోతున్న కార్మికులు బుధవారం మందమర్రి ఏరియాలో బీజ�
సింగరేణి కారుణ్య నియామకాల్లో అవకాశం కరోనాతో మరణించిన ఔట్సోర్సింగ్ సిబ్బంది కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా సమ్మెపై కార్మిక సంఘాలతో చర్చలు సఫలం తొమ్మిది అంశాలపై చారిత్రక ఒప్పందం హైదరాబాద్, ఏప్�
ఎన్టీపీసీ అధికారులకు సింగరేణి భరోసా హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పేలుడు పదార్థాల కొరత వల్ల దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి మందకొడిగా సాగుతున్నదని సింగరేణి సంస్థ పేర్కొన్నది. అయినప్పటికీ సింగర�
మూడో ప్లాంటు నిర్మించనున్న సింగరేణి అంచనా వ్యయం.. రూ.6,790 కోట్లు మందమర్రిలో పేలుడు పదార్థాల ప్లాంటు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. త్వరలోనే ఉత్తర్వులు: సీఎండీ శ్రీధర్ 2వేల మెగావాట్లకు చేరనున్న సామర్థ్యం హై�
ఇక సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలకు స్థానికులకే. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే ఎక్కువ శాతం అవకాశం కల్పించాలన్న రాష్ట్రపతి ఉత్త�
సింగరేణి సంస్థకు మరో అరుదైన గౌరవం దక్కింది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ)శాఖకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) సర్టిఫికెట్ లభించింది. గురువారం సింగరేణి ఆర్అండ్డీ జీఎం సుభానీకి ఈ సర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.30 వేల కోట్లకుపైగా టర్నోవర్ సాధించాలని సింగరేణి లక్ష్యంగా నిర్ణయించుకొన్నది. ఈ లక్ష్య సాధనకు సింగరేణి అధికారులంతా ప్రణాళికాబద్ధంగా కృష
పేరుకుపోయిన బకాయిలు రూ. 1.22 కోట్లు 2016 నుంచి 2022 ఫిబ్రవరి వరకు వసూలు కాని అద్దె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సింగరేణి అధికారులు భూపాలపల్లి, మార్చి 30 : భూపాలపల్లి ఏరియాలోని కంపెనీ క్వార్టర్లను సింగరేణి సంస్థ �