Singareni | సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్మికుల సమ్మె ప్రారంభమయింది.
4 బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ నేటినుంచి కోల్బెల్ట్ వ్యాప్తంగా సమ్మె టీబీజీకేఎస్ సహా జాతీయ సంఘాల ఆధ్వర్యంలో 3 రోజులపాటు ఆందోళనలు హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ)/గోదావరిఖని: సింగరేణిలో సమ్�
సింగరేణి బొగ్గు బ్లాకులపై కేంద్రానికి సీఎం డిమాండ్ ఆ నాలుగు బ్లాకులు సింగరేణి సంస్థకే కేటాయించండి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు విద్యుత్తు కేంద్రాలకు సింగరేణి గనుల నుంచి
CM KCR | కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ
కాంట్రాక్టు కార్మికుడు మృతి | సింగరేణి సంస్థ ఆర్.జి త్రీ పరిధి ఓసిపి- 2 ఓబీలో కార్మికుడిగా పనిచేస్తున్న రామగిరి మండలం నాగపల్లికి చెందిన వేగోలపు సారయ్య (45) చికిత్స పొందుతూ మృతి చెందాడ.
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల (సీహెచ్సీ) వద్ద బొగ్గు రవాణా బిల్లుల జారీ ప్రక్రియను సరళతరం చేసేందుకు సింగరేణి సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఎస్ఏపీ ద�
Singareni | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. నాలుగు బొగ్గు గనుల ప్రయివేటీకరణను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బ�
Singareni | మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో బుధవారం ఉదయం గనిపైకప్పు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గనిలోని 21 డిప్ 24
Singareni | మంచిర్యాలలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 సింగరేణి బొగ్గు గనిలో పై కప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందిన విషయం విదితమే. సింగరేణి కార్మికుల మృతిపట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంతాపం
నలుగురు కార్మికుల మృతి | జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 21 డిప్ 24 లెవల్ వద్ద పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు.
మణుగూరు రూరల్ : సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీబీజీకేఎస్ సిద్ధంగా ఉన్నదని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు అన్నారు. కరోనా కాలంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కార్మికుల కుటు